ముఖ్యాంశాలు

ఏఈ నిర్లక్ష్యానికి లక్షల రూపాయలు నీళ్ల పాలు విధుల నుండి తొలగించాలన్న రైతులు

గంగారం నవంబర్ 11 (జనం సాక్షి) గంగారం మండలం కోమట్లగూడెం గ్రామం ముందు పెద్ద చెరువు నుండి వస్తున్న కాల్వపై కట్టిన కల్వర్టు కుంగిపోవడంతో కలెక్టర్ ప్రత్యేక …

పోడు భూముల సర్వే వెంటనే పూర్తి చేయాలి

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్  యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి . పోడు భూముల సర్వే వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర …

శుభాకార్యం లో పాల్గొన్న టిపిసిసి నాయకులు నరోత్తం

జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామంలో  శుక్రవారం  కాంగ్రెస్ నాయకులు కె.సుభాష్ రెడ్డి సోదరుని  మనవరాలు కుమార్తె,కూతురు  నామకరణోత్సవ  కార్యక్రమంలో  టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. …

సెలవుల్లో వెళుతున్న ఎంపీడీవోకు వీడ్కోలు.

ఎంపిఓకు తాత్కాలిక బాధ్యతలు. నేరడిగొండనవంబర్11(జనంసాక్షి):మండల ఎంపీడీవో అబ్దుల్ సమద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికార సిబ్బంది అయినను శాలువా కప్పి ఘనంగా …

ధరణి వెబ్సైట్ లో పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్  నల్గొండ బ్యూరో, జనం సాక్షి .ధరణి మాడ్యుల్ లో పి. ఓ.బి.కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని తహశీల్దార్ లను జిల్లా కలెక్టర్ టి.వినయ్ …

శుభాకార్యం లో పాల్గొన్న టిపిసిసి నాయకులు నరోత్తం

జహీరాబాద్ నవంబర్ 11 జనం సాక్షి జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కె.సుభాష్ రెడ్డి సోదరుని మనవరాలు కుమార్తె,కూతురు నామకరణోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ …

దుర్గ మాత బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

కొహిర్  మండలం లోని కోత్తుర్( డి ) గ్రామం లో శుక్రవారం  దుర్గ మాత బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ని మహిళలు బారి ఎత్తున …

దుర్గ మాత బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నవంబర్ 11 (జనం సాక్షి) కొహిర్ మండలం లోని కోత్తుర్( డి ) గ్రామం లో శుక్రవారం దుర్గ మాత బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. …

దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకం…

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి… గద్వాల ప్రతినిధి నవంబర్ 11 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల  దళిత బంధు …

బాధిత కుటుంబానికి పరామర్శించిన అనిల్ జాధవ్.

నేరడిగొండనవంబర్11(జనంసాక్షి):మండలంలోని కుమారి గ్రామానికి చెందిన సూర్యనారాయణ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ శుక్రవారం రోజున బాదితుల …