ముఖ్యాంశాలు

సెలవుల్లో వెళుతున్న ఎంపీడీవోకు వీడ్కోలు

ఎంపిఓకు తాత్కాలిక బాధ్యతలు. నేరడిగొండనవంబర్11(జనంసాక్షి):మండల ఎంపీడీవో అబ్దుల్ సమద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికార సిబ్బంది అయినను శాలువా కప్పి ఘనంగా …

విద్యార్థులు రోల్ మోడల్ గా ఉండాలి

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాకీర్ హుస్సేన్ వీపనగండ్ల నవంబర్ 11 (జనంసాక్షి) ప్రభుత్వ జూనియర్ కళాశాల వీపనగండ్ల యందు శుక్రవారం రోజు నిర్వహించుకున్న ప్రథమ సంవత్సర విద్యార్థుల …

పేరు స్మశానం దారి రియల్ స్టేట్ కు

రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్వాకం తూప్రాన్  జనం సాక్షి నవంబర్ 11::  పేరుకు స్మశాన వాటికకు వేసింది అనుకూలంగా రియల్ ఎస్టేట్ వెంచర్ కు సిమెంట్ రోడ్డు …

కమ్యూనిస్టుల విమర్శించే నైతిక హక్కు బాబు మోహన్ కు లేదు

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు బాబు మోహన్ కు లేదని, రాజ్యాంగం రిజర్వేషన్లను తప్పు చేసేందుకు మనువాద …

అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి…

ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయండి… ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్.. రామన్నపేట నవంబర్ 11 (జనంసాక్షి) అసంఘటితరంగ  కార్మికులకు సంక్షేమ …

పిల్లల బరువులు ఎత్తు కొలిచేటప్పుడు ఆయలు టీచర్లకు సహకరించాలి

మండల కేంద్రంలోని రైతు భవనంలో మల్దకల్,గట్టు,ఐజ,మండలాల అంగన్వాడి హెల్పర్స్ లకు ప్రాజెక్టు స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది.ఈ సమావేశానికిసిడిపిఓ కమలాదేవి హాజరై మాట్లాడుతూ ఆయాల అందరూ సమయాపాలన …

భారత రత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బుక్స్ పెన్నులు పంపిణీ

ఆదిలాబాద్: ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం చిలుక లక్ష్మి  నగర్ లో ఉన్న ప్రైమరీ పాఠశాలలో  అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  స్వాతంత్ర సమరయోధుడు స్వతంత్ర భారత మొదటి …

గద్వాల పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అవగాహన సదస్సు…

– అవగాహన కల్పిస్తున్న సాయూదా దళ  డీఎస్పీ ఇమ్మానియేల్ .. గద్వాల ప్రతినిధి నవంబర్ 11 (జనంసాక్షి) :- గద్వాల పట్టణంలో శుక్రవారం నాడు డ్రంక్ అండ్ …

జై తుల్జా భవాని మాతను దర్శించుకున్న జెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి.

బషీరాబాద్ మండల పరిధిలో శుక్రవారం రోజున దామర్ చెడ్ గ్రామ లో వెలసిన తుల్జా భవాని మాత జాతరకు ముఖ్య అతిథిగా  జడ్పి చైర్ పర్సన్ పట్నం …

చట్టానికి విధేయులై ఉండాలి

విద్యార్థినీ విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరూ చట్టానికి విధేయులై ఉండాలని హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర విద్యార్థులను కోరారు. ఆజాదీ కా అమృత్ …