ముఖ్యాంశాలు

ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ తెలంగాణ

ఏడుగురు మవోయిస్టులు మృతి భారీగా ఆయుధాలు స్వాధీనం హైదరాబాద్‌,మే 23 (జనంసాక్షి) :ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి కాల్పులతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ …

ప్రజ్వల్‌..వెంటనే పోలీసులకు లొంగిపో..

న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాల్సిందే ఇది నా అర్డర్‌..మనవడు ప్రజ్వల్‌కు దేవేగౌడ హెచ్చరిక బెంగళూరు,మే 23 (జనంసాక్షి) :: రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్‌ …

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

25న తుఫానుగా మారే అవకాశాలు అండమాన్‌ దీవులకు విస్తరించిన నైరుతి వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌మే 23 (జనంసాక్షి) :పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం …

రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా ధాన్యం కొనుగోళ్లు

  చిన్నిచిన్న పొరపాట్లను పెద్దవిగా చూడరాదు 7,172 సెంటర్లలో 39.51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పౌరసరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ హైదరాబాద్‌,మే 23 (జనంసాక్షి) …

అసహనం పెరుగుతున్న నేటి సమాజంలో బుద్దుని భోదనలు భారతావణికి అవసరం

బుద్ధుని సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చెరవేసేలా కృషి బుద్ధపూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి ధ్యాన మందిరం కోసం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌   తెలంగాణలో బౌద్ధ బిక్షులకు …

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు తుస్‌

మహిళలకు బస్సు ప్రయాణం కూడా అనుమానమే ఉద్యోగుల నాలుగు డిఎలపై మాట్లాడడం లేదు ఎమ్మెల్సీగా రాకేశ్‌ రెడ్డిని గెలిపిస్తే మండలిలో కొట్లాడుతాం హన్మకొండ సన్నాహక సభలో సిద్దిపేట …

సన్నాలకే బోనస్‌ సరికాదు

` వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో కదలని అధికారులు ` బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట(జనంసాక్షి): తుఫాన్‌ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు …

ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వడ్లు కొనాల్సిందే

` బోనస్‌తో వడ్లు కొనేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ` ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధంగా ఉంది ` మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): …

ఈవీఎం ధ్వంసమైనా నష్టమేమీలేదు

` పోలింగ్‌ డేటా భద్రంగానే ఉంది ` ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం ` కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం ` 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై …

మమత సర్కార్‌కు ఎదురుదెబ్బ

` 2010 తరవాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు ` కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు ` తీర్పును అంగీకరించమన్న మమతా బెనర్జీ కోల్‌కతా(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికల …