ముఖ్యాంశాలు

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు ఆపడం లేదు

` రాష్ట్రాన్ని వెన్నాడుతున్న కేసీఆర్‌ పాలనా వైఫల్యాలు ` ఏపీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు ` వ్యవసాయారంగాన్ని అభివృద్ది చేయడం కాంగ్రెస్‌ లక్ష్యం ` పాలేర్‌ …

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏకే సింగ్‌

కొలీజియ సిఫార్సులతో రాష్ట్రపతి ముర్ముఉత్తర్వులు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ …

పెండిరగ్‌లో ప్రాజెక్టుల పూర్తి చొరవ చూపాలి

` కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్‌ ఇవ్వడంతో పాటు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి ` సీఎం సూచనల మేరకు కేంద్ర జల వనరుల శాఖ …

సాగునీటి ప్రాజెక్టులపై, సాగర్‌కట్టపై చర్చకు సవాల్‌

` ఆకలితీర్చే ఆయుధం,ఆత్మగౌరవం రేషన్‌ కార్డు ` పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు ` పేదలకు సన్నబియ్యం ఊసే ఎత్తలే ` కొత్తగా …

అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..

` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు …

లష్కర్‌ బోనాలు షురూ… బోనం సమర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట …

నటుడు కోట శ్రీనివాస్‌రావు కన్నుమూత

` ప్రముఖుల నివాళి ` ముగిసిన అంత్యక్రియలు ` ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌, కేసీఆర్‌ తదితరుల సంతాపం హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 …

బీసీ రిజర్వేషన్లపై ఇతరులు లబ్దికి యత్నించడం సరికాదు

` కవితపై తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం ` క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం ` ఖండిరచిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): …

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి

` గాల్లోకి గన్‌మెన్‌ కాల్పులు ` నాపై హత్యాయత్నం జరిగింది: ఎమ్మెల్సీ మల్లన్న ` హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని వెల్లడి …

నేడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

` నేటినుంచి రేషన్‌ కార్డులు పంపిణీ ` తుంగతుర్తి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి ` రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు హైదరాబాద్‌(జనంసాక్షి):పేదలకు ఆహార భద్రత కల్పించడంలో …