బిజినెస్

.నా పేరు ఉమర్‌ ఖాలిద్‌.. టెర్రరిస్టును కాను

– లొంగిపోను.. అరెస్టు చేసుకోండి న్యూదిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి): ”నా పేను ఉమర్‌ ఖాలీద్‌..నేను టెర్రరిస్టును కాను.. కనుక లొంగిపోను.. కావాలంటే మీరే వచ్చి అరెస్టు చేసుకోండి” అని …

ప్రతి పల్లెకు పక్కా రహదారి

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి 22(జనంసాక్షి): ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా మంచి రహదారి ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున ఆ రోడ్లకు ప్రాధాన్యమివ్వాలని సీఎం కేసీఆర్‌ …

బెనారస్‌ వర్సిటీలో మోదీకి నిరసన

వారణాసి,ఫిబ్రవరి 22(జనంసాక్షి): బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌ యూ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తుండగా నినాదాలు చేసిన ఓ విద్యార్థిపై కొందరు దాడికి పాల్పడ్డారు. బీహెచ్‌ యూ స్థాపించి …

హక్కుల కోసం నిలదీస్తాం

– టీఆర్‌ఎస్‌ ఎంపీలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి):రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అటు రాష్ట్రానికి సంబంధించిన …

వలసలకు తగ్గట్టు నగరాల అభివృద్ధి ఉండాలి

– ప్రధాని మోదీ కుర్రుభాత్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లోని ధాంతరి జిల్లా కుర్రుభాత్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వృద్ధ మహిళ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు …

జమ్మూలో హోరాహోరీ కాల్పులు

– కొనగుసాతున్న ఆపరేషన్‌ – ఏడుకు చేరిన మృతుల సంఖ్య శ్రీనగర్‌ ,ఫిబ్రవరి 21(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో …

జాట్‌ ఆందోళన ఉగ్రరూపం

– స్థంభించిన జనజీవనం – దిగివచ్చిన సర్కారు ఢిల్లీ,ఫిబ్రవరి 21(జనంసాక్షి):హర్యానాలో జాట్‌ ల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. హర్యానాలోని తొమ్మిది జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో …

వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌లకు షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి):గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌లకు, అచ్చంపేట పురపాలక సంఘానికి ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. దీనిపై రేపు ఎన్నికల సంఘం నోటీఫికేషన్‌ విడదల చేయనుంది. రేపటి నుంచి …

విజయ్‌కాంత్‌కు షాక్‌

– 10మంది ఎమ్మెల్యేల రాజీనామా తమిళనాడు,ఫిబ్రవరి 21(జనంసాక్షి):తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల సవిూపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సినీ నటుడు విజయకాంత్‌ పార్టీకి చెందిన …

నేపాల్‌ – భారత్‌ ద్వైపాక్షిక చర్చలు

– జాతిపితకు నేపాల్‌ ప్రధాని శర్మ ఘననివాళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి):భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. …

తాజావార్తలు