బిజినెస్

గ్రేట్‌ర్‌ప్రణాళిక

– వందరోజుల అభివృద్ధికి రూట్‌మాప్‌ – మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి 18(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను ఐటీ, …

ప్రణబ్‌ జీ.. జోక్యం చేసుకోండి

– వర్సిటీల కాషాయీకరణ అడ్డుకోండి – 17 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు రాష్ట్రపతికి ఫిర్యాదు – నా రక్తం లోనే దేశభక్తి ఉంది: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):జేఎన్‌యూ …

కన్హయ ఆ నినాదాలు చేయలేదు

– అసలు వీడియో విడుదల చేసిన ఏబీపీ చానెల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ …

నేడు సుప్రీంలో కన్హయ బెయిల్‌ పిటీషన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిన్న …

కన్నయ్య నినాదాలు చేయలేదు

– కేసు సరికాదు – శత్రుఘ్ఞ సిన్హా న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): అఫ్జల్‌ గురు సంస్మరణ సభతో జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తలెత్తిన వివాదం, అనంతర పరిణామాలపై …

పెట్రోల్‌ తగ్గింది.. డీజిల్‌ పెరిగింది..

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): పెట్రోల్‌ ధర లీటర్‌ కు 32 పైసలు తగ్గింది. డీజిల్‌ ధర కాస్త పెరిగింది. లీటర్‌ డీజిల్‌ కు 28 పైసలు పెంచినట్టు చమురు …

మా భూమి’ వెబ్‌సైట్‌ ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మా భూమి సహా రెవెన్యూకు సంబంధించిన 4 వెబ్‌ పోర్టర్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో …

సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్‌ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న …

మేడారంలో ‘తెలంగాణ’ మొక్కు చెల్లించుకున్న కోదండరాం

వరంగల్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మేడారంలో ఏర్పాట్లు గతంలో కన్నా భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఆయన బుధవారం మేడారం దర్శించుకుని అమ్మవార్లకు బంగారం …

ప్రభుత్వ బ్యాంకుల్లో 49% ఎఫ్‌డీఐలు!

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను విదేశీల పరం చేయడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పీఎస్‌బీల్లో 49 శాతం …

తాజావార్తలు