బిజినెస్

రూ.500ల కే స్మార్ట్ ఫోన్..

దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకొనేందుకు ‘రింగింగ్‌ బెల్స్‌’ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ రూ.500 లోపే స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా వినియోగదారులకు అందించాలని …

ఖేడ్‌లో దూసుకెళ్లిన కారు

– 53,625 ఓట్లతో భూపాల్‌ రెడ్డి ఘన విజయం – టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు మెదక్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): వరుస విజయాలతో దూసుకుని పోతున్న అధికార టిఆర్‌ఎస్‌ మరో …

కాకతీయులను ఎదురించిన ధీరవనితలు సమక్క సారలమ్మలు

– వీర వనితలకు నివాళిగా సమ్మక్క మేడారం జాతర వరంగల్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): మేడారానికి సంబంధించి గిరిజనుల్లో కాకాతీయుల కాలంనాటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాటి కాకాతీయులను …

సమావేశాలు సజావుగా జరగనివ్వండి

– అఖిలపక్షానికి మోదీ వినతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. మంగలవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలో …

అమర జవాను ముస్తాక్‌ అహ్మద్‌కు కన్నీటి వీడ్కోలు

కర్నూలు,ఫిబ్రవరి 16(జనంసాక్షి):దేశం కోసం పోరాడుతూ సియాచిన్‌ మంచు పలకాల కింద కూరుకుపోయి కన్నుమూసిన 9 మంది జవాన్ల అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పోలీసులు, సైనికులు వందనం …

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరారు. మంగళవారం ఆయన్ను పార్టీ కండువా కప్పి కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. గత …

జేఎన్‌యూ విద్యార్థిపై భాజపా ఎమ్మెల్యే దాడి

– పాటియాల కోర్టు వద్ద ఘటన న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15(జనంసాక్షి): జేఎన్‌యూ వివాదం ఢిల్లీ కోర్టు ప్రాంగణాన్ని రణరంగం చేసింది. అక్కడికి వచ్చిన లాయర్లు కొంతమంది జేఎన్‌యూవిద్యార్థులపై, టీచర్లపై …

సొంతూరుకు చేరిన వీర జవాను ముస్తాక్‌ పార్థీవ దేహం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి):సియాచిన్‌ మంచు తుపానులో అసువులు బాసిన వీర జవాను ముస్తాక్‌ అహ్మద్‌ పార్థీవ శరీరం సొంతూరుకు చేరుకుంది.    సోమవారం భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని …

నేడు ఖేడ్‌ ఉపఎన్నిక లెక్కింపు

– మధ్యాహ్నానికి తుది ఫలితం మెదక్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి): నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేవారు. ఈనెల 13న ఎన్నిక జరిగిన …

దేశభక్తి లైసెన్సు ఆర్‌ఎస్‌ఎస్‌ ఇస్తుందా?

– నా రక్తంలోనే దేశభక్తి ఉంది: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15(జనంసాక్షి):  తన రక్తంలోనే దేశభక్తి ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. బిజెపి జాతీయ …

తాజావార్తలు