బిజినెస్

బాబు నన్ను పక్కనపెట్టిండు

– గ్రేటర్‌లో నేను కనపడ్డానా..!? హైదరాబాద్‌,ఫిబ్రవరి 11(జనంసాక్షి): చూడబోతే మరో తెలంగాణ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కూడా త్వరలోనే సైకిల్‌ దిగే పనిలో ఉన్నట్లున్నారు. గురువారం …

బాబుకు హైఓల్టేజ్‌ షాక్‌

– టీడీపీఎల్పీ లీడర్‌ ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరిక – మరోఇద్దరొస్తారు – దయాకర్‌ రావు హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): తెలంగాణలో టీడీపీకి మరోసారి భారీ షాక్‌ …

కలిసి కదలాలి.. కలాహాలు వద్దు

– రాహుల్‌ తిరువనంతపురం,ఫిబ్రవరి 10(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా అంతఃకలహాలు వీడి కలిసికట్టుగా ఎన్నికల్లో పోరాడాలని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళ కాంగ్రెస్‌ పార్టీ …

మేయర్‌గా బొంతు!.. డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్‌!

హైదరాబాద్‌ ,ఫిబ్రవరి 10(జనంసాక్షి):హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెరాస మేయర్‌, డిప్యూటీ మేయర్ల అభ్యర్థిత్వంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ …

పక్షం రోజుల్లో జీహెచ్‌ఎంసీ కార్యచరణ

– మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): 15రోజుల్లో జీహెచ్‌ఎంసీ కార్యాచరణను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇవాళ మంత్రి విూడియా సమావేశంలో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ …

వీరజవాను హనుమంతప్పకోసం సర్వమత ప్రార్ధనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): సియాచిన్‌ ఘటనలో సజీవంగా బయటపడి దిల్లీలోని ఆర్మీ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్ప కోసం దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలంటూ …

రాజ్యాంగ స్పూర్తి వల్లే దేశాభివృద్ధి

– గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): స్వాతంత్య్రానంతరం దేశం శక్తివంతంగా మారిందని, రాజ్యాంగంలో ఉన్న సూత్రాలకు కట్టుబడి ఉండడం వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్రపతి ప్రణబ్‌ …

విద్యాసంస్థల ప్రక్షాలన

– ఒకే గొడుకు కిందికి విద్యావ్యవస్థ – సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.  …

తెలంగాణలో వాల్‌మార్ట్‌

– మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణలో వాల్‌మార్ట్‌ భారీగా విస్తరణ ప్రణాళికలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్ధ అయిన …

ధీర జవానుకు మోదీ పరామర్శ

– మెరుగైన వైద్యం అందించండి – ప్రధాని న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): సియాచిన్‌ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. …

తాజావార్తలు