బిజినెస్

నేపాల్‌ మాజీ ప్రధాని కోయిరాల కన్నుమూత

ఖాట్మండ్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):నేపాల్‌ మాజీ ప్రధాని సుశీల్‌ కొయిరాలా(79) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స చేయించుకుని ఇటీవలే నేపాల్‌లోని …

డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణంలో టాటా గ్రూపు భాగస్వామ్యం

– సైరన్‌ మిస్త్రీతో మంత్రి కేటీఆర్‌ సమావేశం ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూమ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్‌ అంగీకరించింది. …

అసద్‌కు బెయిల్‌

– కోర్టులో లొంగుబాటు హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేతలపై దాడి కేసులోపోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం బెయిల్‌ …

దాడుల వెనుక ఐఎప్‌ఐ పాత్ర

– డేవిడ్‌  హెడ్లీ ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి):  జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) జరిపిన విచారణలో డేవిడ్‌ పలు కీలక విషయాలను వెల్లడించారు. ముంబై దాడుల వెనుక ఐఎస్‌ఐ, లష్కరే …

నగరంలో డాక్టర్ల కాల్పుల కలకలం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల హడావుడి నుంచి ఇప్పుడిప్పుడే సేదతీరునున్న హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం  హఠాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరం నడిబొడ్డులోగల హిమాయత్‌ నగర్‌ ఆరో నంబర్‌ …

ముద్రగడ దీక్ష విరమణ

– చర్చలు సఫలం కాకినాడ,ఫిబ్రవరి 8(జనంసాక్షి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించారు. కాపుల ప్రయోజనాలు కోరుతూ నాలుగురోజుల క్రితం ప్రారంభించిన దీక్షను చాలించారు.  …

ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం విజయవంతం

– ఉలిక్కిపడిన ఐక్యరాజసమితి హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి): ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియా మళ్లీ షాకిచ్చింది. ఆ దేశం ఆదివారం నింగిలోకి రాకెట్‌ను పేల్చి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి …

కేటీఆర్‌కు మున్సిపల్‌ శాఖ కేటాయింపు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి): హైదరాబాద్‌లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు మరో కీలక …

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

– మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు – దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్‌ – తెలుగు చలన చిత్ర పరిశ్రమాభివృద్ధికి నూతన కమిటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన …

కృష్ణా పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

– ఘనంగా నిర్వహిద్దాం – ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):కృష్ణా పుష్కరాలకు పకడ్బందీ ఏరాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు.గోదావరి పుష్కరాలు నిర్వహించిన …

తాజావార్తలు