బిజినెస్

అట్టహాసంగా నాగోబా జాతర

ఇంద్రవెల్లి,ఫిబ్రవరి 7(జనంసాక్షి): జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వెలసిన నాగోబా జాతర ఆదివారం ఉదయం మెస్రం వంశస్థుల పూజలతో ప్రారంభమైంది. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన …

రసాయన ఎరువుల వాడకం తగ్గించండి

– సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించండి – సమీక్షలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి):  పంటల సాగులో రసాయన, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ …

దానం రాజీనామా

– అంతర్గత కుమ్ములాటలతో ఓడిపోయాం హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హైదరాబాద్‌ గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి …

తెలంగాణపై వివక్ష

– ఈటల న్యూఢిల్లీఫిబ్రవరి 6(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు కేంద్రం నిధుల కొరత విధించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో …

తైవాన్‌లో భారీ భూకంపం

– కుప్పకూలిన బహుళ అంతస్థుల భవంతులు తైపీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి):తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ భూకంపం సంభవించింది. …

హామీలు నిలబెట్టుకుంటాం

– బస్తీబాట పట్టిన కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేస్తామని మంత్రి కెటి ఆరమారావు హావిూ ఇచ్చారు. గ్రేటర్‌ …

మార్కెట్‌లోకి మరో కొత్త ‘4జీ’ స్మార్ట్‌ఫోన్…

చైనాకు చెందిన జోపో టెక్ సంస్థ ‘జోపో హీరో 1’ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.12వేలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, …

ఇది చారిత్రాత్మక విజయం

– జంటనగరాల ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా – ఇష్టపడి ఇచ్చిన తీర్పు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 5(జనంసాక్షి): ప్రజలు ఇష్టంతో ఇచ్చిన తీర్పుతోనే గ్రేటర్‌లో ఘన …

తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌

– మానిఫెస్టోను తూ.చ అమలు చేస్తాం – రథసారధి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 5(జనంసాక్షి): అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు, హైదరాబాద్‌లోని అన్ని వర్గాలు తమను సంపూర్ణంగా ఆదరించడం …

3 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం.. 5 గంటలకు తొలి ఫలితం

– జనార్ధన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి …

తాజావార్తలు