బిజినెస్

పురానాపూల్‌లో రీపోలింగ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ జరపాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. గొడవల కారణంగా ఇక్కడ రీపోలింగ్‌ జరపాలని నిర్ణయించి ఈ మేరకు ఆదేవించారు. …

నీటిపారుదల శాఖ కీలక ఒప్పందాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):దేశంలోని ప్రసిద్ధ సంస్థలైన బిట్స్‌, ఐఐటి, నాబార్డ్‌ లతో రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ కీలకమైన ఒప్పందాలు చేసుకుంది. ఈ మేరకు మూడు సంస్థలు ఇరిగేషన్‌ శాఖకు …

ఏపీ ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఎట్లా వోటేస్తావ్‌..

– బాలకృష్ణను అనర్హురిడిగా ప్రకటించాలి – పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న సినీనటుడు బాలకృష్ణ   తెలంగాణలో తనకు సంబంధం లేని జీహెచ్‌ …

జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫిషిియో సభ్యులుగా ఎమ్మెల్సీలు

– ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):  జీహెచ్‌ఎంసీ ఎక్స్‌ఆఫీషియో సభ్యులకు సంబంధించి ఆర్డినెన్స్‌ జారీపై ముందడుగు పడింది. గ్రేటర్‌ హైదరబాద్‌ నగరపాలక సంస్థ ఎక్స్‌అఫీ షియో …

‘జికా’ వైరస్‌కు వ్యాక్సిన్‌

– భారత్‌ బయోటెక్‌ ప్రకటన హైదరాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి):ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రమాదకర జికా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ …

ఓవైసీ సోదరులపై కేసు నమోదు

– కాంగ్రెస్‌ నేతలపై దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు హైదరాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి):పాత బస్తీ ఘటనలపై పోలీసులు దిదద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ …

మాజీ స్పీకర్‌ బల్‌రాం జక్కర్‌ మృతి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్‌ బలరాం జక్కర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస …

‘ఖేడ్‌’ను అభివృద్ధిపథంలో నడిపిస్తాం

– హరీశ్‌ ముమ్మర ప్రచారం మెదక్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి): నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గానికి ఏడాదిలోగా మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తామని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి …

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి

– జానారెడ్డి – మజ్లిస్‌ దాడులను ఖండించిన అఖిలపక్షం హైదరాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి): విభజన చట్టంలోని సెక్షన్‌ ఎనిమిది కింద గవర్నర్‌ తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి శాంతిభద్రల విషయంలో …

ప్రత్యేక హోదా భారత్‌ సర్కార్‌ ఇచ్చిన హామీ

– బండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీలతో రాహుల్‌ సమావేశం అనంతపురం,ఫిబ్రవరి 2(జనంసాక్షి): ఎపి విభజన , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే అయిదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక …

తాజావార్తలు