మహబూబాబాద్

ప్రణాళికతో సమస్యల అధిగమిస్తున్నాం

 మున్సిపల్ కమిషనర్ గుండె బాబు. 14 జూలై( జనంసాక్షి )  వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు. గత …

పరామర్శ

జూలై 14 (జనం సాక్షి) మండల పరిధి గుర్రాలకుంట గ్రామంలో ఇటీవల మృతి చెందిన బానోతు సెట్ రామ్ కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు మాలోతు …

ఘనంగా జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తొర్రూర్ వీర నరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పస్తం సాంబ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు …

ములుగు జిల్లా బ్యూరో

జనం సాక్షి, జూలై 14:- వరద ముంపు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనుక్షణం పునరావాస కేంద్రాలలో ఉన్న నిర్వాసితులకు భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్న ములుగు …

కఠినత్వమే కాదు కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించిన పోలీసులు

పోలీసులకు కఠినత్వమే కాదు కారుణ్యం కూడా ఉంటుందని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  బానోత్ కృష్ణ వివరాల్లోకి వెళితే…యాక్సిడెంట్ కేసు లో  …

విఆర్ఏ ల సమస్య లపై ములుగు అదనపు కలెక్టర్ వైవీ గణేష్ కి వినతి పత్రం ఇచ్చిన విఆర్ఓ జేఏసి సంఘం

బ్యూరో,జూలై..(జనం సాక్షి):- ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విఆర్ఏ ల పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్ జి.ఓ లు విడుదల చేయాలనీ మరియు విఆర్ఏ లను అటెండర్, …

ప్రజలు వారి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా వ్యాప్తంగా గడిచిన కొద్దీ రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.కరోనా వంటి అంటువ్యాధుల …

గురు పౌర్ణమి ఉత్సవం

గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా మున్సిపల్ కేంద్రంలోని సుభాష్ స్ట్రీట్ లో శిరిడి సాయిబాబా మందిరంలో ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు …

భారీ వర్షాలకు నీటి కుంటకు బుంగ అనే కథనానికి స్పందించిన అధికారులు

జూలై 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లాలో కొత్తగూడ మండలంలోని కోనపురం గ్రామంలో ఉన్న తోట వారికుంటకు బుంగ పడడం జరిగింది.ఈ కథనం జనంసాక్షి దినపత్రిక లో ప్రచురితం చేయడంతో …

అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ న్యాయ నిర్ణేతగా రిటైర్డ్ కల్నల్ శ్రీనివాసరావు

మునగాల, జూలై 13(జనంసాక్షి): ఆసియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ -2022 పోటీలు జులై 15 నుండి 21 వరకు మాల్దీవ్స్ దేశంలో జరుగనున్నాయి. ఈ పోటీలకు ముగ్గురు …