మహబూబాబాద్

బదిలీపై వెళ్తున్న డి.టి.డి. ఓ. దిలీప్ కుమార్ సమర్థవంతమైన సేవలు అందించారు -కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-జూన్10(జనంసాక్షి) బదిలీపై వెళ్తున్న డి.టి.డి. ఓ. దిలీప్ కుమార్  జిల్లాలో సమర్థవంతమైన సేవలు అందించారని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ …

ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి -ఈ నెల 11న నిర్వహించే శిక్షణకు సంబంధిత అధికారులు హాజరు కావాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 10(జనంసాక్షి) ఈ నెల 12న ఆదివారం రోజున నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు …

మూగజీవాల సంరక్షణ కై నట్టల నివారణ మందులు విధిగా వేయాలి -ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య -గ్రామంలో పారిశుధ్యం పాటించాలి -అంగన్వాడి సెంటర్ లో ఎన్రోల్మెంట్ పెంచాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ బ్యూరో-జూన్10(జనంసాక్షి)

గ్రామాల్లోని మూగ జీవాలను సంరక్షించుటకు నట్టాల నివారణ మందులు విధిగా వేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ మండలం వి.ఎస్. లక్ష్మీపుర గ్రామంలో …

పట్టణంలోని వసతులను మెరుగుపరిచి అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకురావాలి -రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ.

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 9(జనంసాక్షి) పట్టణంలో వసతులను మెరుగుపరిచి అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. పట్టణ …

ప్రజల అవసరాల మేరకు పట్టణాలు అభివృద్ధి చేయాలి -రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ.

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 9(జనంసాక్షి) ప్రజల అవసరాల మేరకు పట్టణాలు అభివృద్ధి చేయాలనీ రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రగతి …

కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస మంత్రులారా ఖబర్దార్:బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ

*కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస మంత్రులారా ఖబర్దార్:బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ* బయ్యారం, జూన్ 08(జనంసాక్షి ): బుధవారం బయ్యారం మండల కాంగ్రెస్ …

పల్లె ప్రగతి లో శ్రమదానం            

                          దంతాలపల్లి జూన్ 7 జనం సాక్షి ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల …

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధి -మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 7(జనంసాక్షి) పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి దిశలో గ్రామాలు ప్రగతి సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచి నీటి సరఫరా శాఖ మంత్రి …

ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 7(జనంసాక్షి) చోక్ల తండా లో మన ఊరు మన బడిలో భాగంగా ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ …

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 7(జనంసాక్షి) ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ నెల చివరి నాటికి వాడకంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె శశాంక …