మహబూబాబాద్

గిరిజన బిడ్డ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం.

తొర్రూర్ 22 జూన్( జనంసాక్షి )రోజు తొర్రూర్ లో బిజెపి గిరిజన మోర్చ ఆధ్వర్యంలోఎన్డీఏ  రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన ఆదివాసీ మహిళను ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర …

రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. -జిల్లా కలెక్టర్ కె శశాంక, రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి.

రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ ఆర్ధికంగా బలోపేతం కావాలని  జిల్లా కలెక్టర్ కె. శశాంక, రాష్ట్ర ఆయిల్ఫెడ్ సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణా …

కామ్రేడ్ వెంకటనర్సమ్మ పార్దివదేహంతో బయ్యారంలో ఊరేగింపు

కామ్రేడ్ వెంకట నర్సమ్మ జీవితం ఆదర్శవంతం -కామ్రేడ్ వెంకటనర్సమ్మ పార్దివదేహంతో అమర్ రహే నినాదాల మధ్య  బయ్యారంలో ఊరేగింపు -కామ్రేడ్ వెంకటనర్సమ్మ బయ్యారం సిపిఐ ఎంఎల్ ఘన …

నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాల పనులను వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ కె. శశాంక

-గాంధీ పురం లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరితహారం నర్సరీని పరిశీలించిన కలెక్టర్ మహబూబాబాద్ బ్యూరో-జూన్22(జనంసాక్షి) జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ …

రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి.

తొర్రూర్ 22 జూన్ (జనంసాక్షి ) (ఐ.ఎఫ్.టి.యు )తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈనెల 26న హైదరాబాద్లోని మార్క్సు భవన్లో జరుగుతుందని దానిని జయప్రదం చేయాలని ఆ …

రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసి మహిళ కు అరుదైన అవకాశం-బిజెపి రాష్ట్ర నాయకులు యాప సీతయ్య

భారతీయ జనతా పార్టీ, ఎన్డిఏ అభ్యర్థిగా ఆదివాసి మహిళ  ద్రౌపది ముర్మ్ ను ప్రకటించడం గిరిజనుల అందరూ గర్వించదగ్గ విషయమని బిజెపి రాష్ట్ర నాయకులు యాప సీతయ్య …

*బయ్యారం మండలంలో ఆర్డివో ఆకస్మిక తనిఖీ*

బయ్యారం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆర్డివో అధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా కల్యాణలక్ష్మి-షాదీముభారక్ దరఖాస్తులు,వారసత్వ భూముల వివరాలు,పట్టాదారు పాస్ బుక్ వివరాలు, …

యోగా తో మానసికంగా శారీరకంగా ఫిట్ గా ఉంటుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు తొర్రూర్ లో బిజెపి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె …

*మిషన్ భగీరథ పైపులైన్ తవ్వకాలతో బయ్యారం రోడ్లు అస్తవ్యస్థం*

పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది బయ్యారం, జూన్ 21(జనంసాక్షి): బయ్యారంలో మిషన్ భగీరథ  పైపులైన్ పేరిట రొడ్లకి ఇరువైపులా జెసిబి తో తవ్వి పైపులైన్ వేయడం, పైపు లైన్ …

*అంతా నా ఇష్టం అంటున్న నారాయణపురం పంచాయతీ సెక్రటరీ రమేష్*

సమయపాలన పాటించని నారాయణపురం గ్రామ కార్యదర్శి…* *ప్రజల అవసరాల కోసం ఎన్ని రోజులు తిరిగిననా  అందుబాటులో ఉండని వైనం…* *అస్తవ్యస్తంగా మారిన గ్రామపంచాయతీ ఆవరణం…* *ఇదేమిటని ప్రశ్నించిన …