అంతర్జాతీయం
నేపాల్ లో మళ్లీ భూ ప్రకంపనలు..
కాట్మండు : నేపాల్ లో మళ్లీ భూ ప్రకంనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.
300 మందిని హతమార్చిన ఐఎస్ఐఎస్..
ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.
హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విన్నర్..
లాస్వేగాస్: కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) మధ్య జరిగిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విజయం సాధించాడు.
ప్రారంభమైన మహా బలుల యుద్ధం..
లాస్వేగాస్: మహా బలుల యుద్ధం మొదలైంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడుతున్నారు.
కొద్దిసేపట్లో మహా ఫైట్..
లాస్వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు జరగనుంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడనున్నారు.
నేపాలో భూకంపం..
కాట్మండు: నేపాల్ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైనట్టు సమాచారం.
తాజావార్తలు
- తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.
- అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.
- రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం
- రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం
- బాథుకమ్మకుంట–బాఘ్ అంబర్పేట్లో సైబర్ క్రైమ్, డ్రగ్స్పై పోలీసుల అవగాహన
- అంబర్పేట్ మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు
- మాడుగులపల్లిలో తప్పిన పెను ప్రమాదం డివైడర్పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు
- కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత
- ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
- మరిన్ని వార్తలు



