అంతర్జాతీయం

శోకసంద్రంలో వెనిజులా

కరాకన్‌ : అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో కన్నుమూయడంతో వెనిజులా శోకసంద్రంలో మునిగింది. కరాకన్‌లోని సైనికాసుపత్రిలో నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు ఉపాధ్యక్షుడు నికోలన్‌ మదురో …

చావెజ్‌ మృతి పట్ల ఒబామా సంతాపం

కరాకన్‌ : వెనిజులా అధ్యక్షుడు చావెజ్‌ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెనిజులా మంచి నేతను కోల్పోయిందని, ఆ …

ఐరాస ప్రధాన కార్యదర్శి సంతాపం

వాషింగ్టన్‌ : వెనిజులా అధ్యక్షుడు చావెజ్‌ మృతిపట్ల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెనిజులా ఓ మంచి నేతను కోల్పోయిందని తన …

మేఘాలయ సీఎంగా ముకుల్‌ సంగ్మా ప్రమాణస్వీకారం

షిల్లాంగ్‌ : మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా ముకుల్‌ సంగ్మా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వరసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ …

రాష్ట్రపతి ప్రణబ్‌ బస ప్రాంతం వద్ద స్వల్ప పేలుడు

ఢాకా : బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బస చేసిన సనర్‌గా వ్‌ – పసిఫిక్‌ హోటల్‌ వద్ద సోమవారం స్వల్ప పేలుడు సంభవించింది. ఆందోళనలతో …

యూపీ మంత్రి రాజాభయ్యా రాజీనామా

లక్నో : డీఎస్పీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి రాజాభయ్యా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో డీఎస్పీ సహా ముగ్గురి హత్య …

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస

ఢాకా: బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ నేత దిలావర్‌ హుస్సేన్‌ సయ్యదీకి మరణ శిక్ష విధింపుతో చేలరేగిన అల్లర్లలో ఇప్పిటివరకూ 76 మంది మృతి చెందారు. …

ప్రణబ్‌తో బంగ్లాదేశ్‌ విపక్ష నేత భేటీ రద్దు

ఢాకా : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన బంగ్లాదేశ్‌లో నిన్న ప్రారంభమైంది. జమాతే ఇస్లామీ నేతకు ఉరిశిక్ష విధింపుతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో …

ప్రణబ్‌తో సమావేశం కానున్న ఖలీదాజియా

ఢాకా : బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ఆ దేశ ప్రతిపక్షనాయకురాలు బేగం ఖలిదాజియా సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆయనకు ఖలిదా …

బంగ్లాదేశ్‌లో నలుగురి మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జమాత్‌ ఇ ఇస్లామీకి చెందిన వందలాదిమంది కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల …

తాజావార్తలు