జాతీయం

జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి జయలలిత వాకౌట్‌

ఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వాకౌట్‌ చేశారు. తన ప్రసంగానికి కేవలం 10 నిముషాల సమయాన్ని  మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ …

162 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌  162,37 పాయింట్లతో 19,417 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 49.85 పాయింట్ల ఆధిక్యంతో  5,905,60 వద్ద ముగిశాయి …

అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 4.30 …

అత్యాచార ఘటనపై విచారణ కమిటీ

ఢిల్లీ : బస్సులో సామూహిక అత్యాచార ఘటనపై కేంద్రం విచారణ కమిటీని నియమించింది. ఢిల్లీ లో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచిస్తుంది. మూడు …

హిమాచల్‌ సీఎంగా వీరభద్రసింగ్‌ ప్రమాణం

సిమ్లా, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ొమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆరోసారి …

విద్యార్థి దశలోనే సంస్కారం అలవర్చుకోవాలి

గ్యాంగ్‌రేప్‌పై రాష్ట్రపతి విచారం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారంనాడు స్పందించారు. ఈ ఘటన …

ఢిల్లీ పోలీస్‌ వైఫల్యంపై ఉషామెహ్రా కమిషన్‌ నియామకం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ …

ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ …

ఉద్యమకారులపై పోలీసులు తప్పుడు కేసులు

బనాయిస్తున్నారు : కేజ్రీవాల్‌ ఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ నింది తులను శిక్షించాలని కోరుతూ ఉద్యమిస్తున్న వారిపై పోలీసులు తప్పు డు కేసులు బనాయిస్తు న్నారని …

ఉషామెహ్రా ఆధ్వర్యంలో కమిటీ

న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యంపై విచారణకు ఢీల్లీ ప్రభుత్వం కమిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఉషామెహ్రా ఆధ్వర్యంలో ఈ …