జాతీయం

కరోనా రూల్స్‌ పాటించకుంటే జీతం కట్‌

టెక్‌ దిగ్గజం గూగుల్‌ సంచలన నిర్ణయం న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   కరోనా రూల్స్‌ విషయంలో టెక్‌ దిగ్గజం కఠినంగా ఉండాలని నిర్ణయించింది. కంపెనీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పాలసీని పాటించని ఉద్యోగులపై …

దక్షిణాది రాష్టాల్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ

ఆయా రాష్టాల్ల్రో బిజెపి బలోపేతంపై చర్చ తెలుగు రాష్టాల్ల్రో అధికారమే లక్ష్యంగా వ్యూహం న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  అన్ని రాష్టాల్ల్రో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా …

మాజీ గవర్నర్‌ నరసింహన్‌కు కెసిఆర్‌ పరామర్శ

చెన్నై,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ను పరామర్శించారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ …

హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

ఇప్పటికే 77 దేశాలకు పాకినట్లు వెల్లడి వ్యాక్సినేషన్‌తో పాటు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. పలు దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ …

నేటినుంచి వార్‌ మెమోరియల్‌ సందర్శనకు అనుమతి

చెన్నై,డిసెంబరు 15 (జనంసాక్షి):-   స్థానిక కామరాజ్‌ రోడ్డులో విన్న ’వార్‌ మెమోరియల్‌’ను వీక్షించేందుకు ప్రజలకు ఈనెల 16వ తేదీ నుంచి అవకాశం కల్పించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం …

కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కన్నుమూత

మృత్యువుతో పారాడి ఓడిన యోధుడు ధృవీకరించిన వైమానిక దళం ప్రధాని మోడీ తీవ్ర దిగ్భార్రతి బెంగళూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   తమిళనాడు మిలటరీ హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ …

పార్లమెంటులో లఖింపూర్‌ ప్రకంపనలు

చర్చకు పట్టుబట్టిన విపక్షాలు కేంద్రమంత్రిని తొలగించాలంటూ డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదాపర్వం న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   లఖింపూర్‌ ఘటన పార్లమెంటును కుదిపింది. దీనిపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టడంతో తీవ్ర …

కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉదంతం

కూపీ లాగి నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు బెంగళూరు,డిసెంబర్‌14 (జనంసాక్షి ): కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన …

ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునావిూ వచ్చే ఛాన్స్‌!

న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫోర్స్‌ ఐలాండ్‌ లో ఈ భూకంపం సంభవించిందని.. …

రాజ్యసభలో అదే గందరగోళం

12మంది ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేతకు డిమాండ్‌ సంజయ్‌ సింగ్‌ను బయటకు పంపేయండి.. మార్షల్స్‌ను ఆదేశించిన చైర్మెన్‌ వెంకయ్య రెండుసార్లు వాయిదా పడ్డ పెద్దల సభ న్యూఢల్లీి,డిసెంబర్‌14(జనంసాక్షి ): రాజ్యసభలో …