జాతీయం

అసదుద్దీన్ఒవైసీ కారు పై ఆగంతకులు కాల్పులు

ఢిల్లీ: మీరట్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ)పై ఆగంతకులు కాల్పులు జరిపారు. గురువారం యూపీలోని మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన …

త్వరలోనే ఈ పాస్‌పోర్టు వస్తోంది

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ`పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. 2019లో …

స్టార్టప్‌ కంపెనీలకు పన్ను రాయితీలు పొడిగింపు

సహకరా సంఘాల సర్‌ఛార్జీ 7శాతానికి తగ్గింపు న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, స్టార్టప్‌ కంపెనీలకు పన్ను …

నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలకు హావిూ సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గూడ్‌ …

దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడిరచారు. 2022`23లో ప్రైవేటు సంస్థల …

రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌కు కేంద్ర కేబినేట్‌ ఆమోదం న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మంగళవారం ఉదయం కలిశారు. బడ్జెట్‌ అంశాలను …

స్వయం సమృద్ది లక్ష్యంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు

కస్టమ్స్‌ సుంకాల హేతుబద్ధీకరణకు నిర్ణయం జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను అన్న కల నెరవేరింది జీఎస్టీ వసూలు రూ.1.43 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా ఈ ఏడాది …

సాదాసీదాగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌

ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా ప్రతిపాదనలు వేలన జీవులకు స్వత్ప ఊరట..పన్ను చెల్లింపు దారులకు నీరసం వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అగ్రభాగాన నిలుపుతామని ప్రకటన పీఎం …

వెయ్యేళ్ల నాటి విప్లవ శంఖం..రామానుజాచార్యులు!

ముచ్చింతల్‌,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో రామనుజాచార్యుల వారిది ఖచ్చితంగా ప్రత్యేక స్థానమే. వెయ్యేళ్ల క్రితం అంటే… దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన రామానుజాచార్యులు.. వాళ్లను అర్చకులుగానూ …

భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైనసమయం

` కరోనా పరిణామాలపై జీ 20 సదస్సులో చర్చలు జరగాలి. ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశంలో మోడీ దిల్లీ,జనవరి 17(జనంసాక్షి): భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు …