జాతీయం

డిజిటిల్‌ అసమానతలతో చదువువ మానేస్తున్న పేదలు

అందరికీ విద్య అన్నది కరోనా తుడిచేసింది. న్యూఢల్లీి,డిసెంబర్‌31 (జనం సాక్షి) : కొవిడ్‌ కాలంలో పెరిగిపోయిన డిజిటల్‌ అసమానతలకు ఒక తరం యువ విద్యార్థులు బాధితులు అయ్యారు. …

ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

` ఆరుగురు మావోయిస్టులు మృతి రాయ్‌పూర్‌,డిసెంబరు 27(జనంసాక్షి): ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు …

నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచీలో తెలంగాణకు మూడో స్థానం

` కేరళకు మొదటి స్థానం.. చిట్టచివరన యూపీ న్యూఢల్లీి,డిసెంబరు 27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిలో …

15 ఏళ్లు దాటిన వారికి కోవిడ్‌ టీకాలు

దిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి): దేశంలో 15`18 ఏళ్ల వారికి కరోనా టీకాలు అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం నూతన సంవత్సరం(జనవరి 1) నుంచి పిల్లలకు కొవిన్‌ యాప్‌/వెబ్‌సైట్‌లో …

చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం

` 35 స్థానాల్లో 14 చోట్ల గెలుపు ` ఇది ట్రైలర్‌ మాత్రమేనన్న ఆమ్‌ఆద్మీ చండీగఢ్‌,డిసెంబరు 27(జనంసాక్షి): పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని …

పగటిపూట ర్యాలీలు..రాత్రిపూట కర్ఫ్యూలా..!

` భాజపాకు చురకలంటించిన బీజేపీ ఎంపీ వరుణ్‌ న్యూఢల్లీి,డిసెంబరు 27(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీ మరోసారి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. దేశంలో ఓవైపు …

షెడ్యూల్‌ ప్రకారమే ఐదురాష్ట్రాల ఎన్నికలు

` ఒమిక్రాన్‌ తాజా పరిస్థితిపై ఈసీ సవిూక్ష ` ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు ` ఎన్నికలు జరిగే ఐదు రాష్టాల్లో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని సూచన …

ఢల్లీిలో కొవిడ్‌ ఉధృతి .. ` నైట్‌ కర్ఫ్యూ అమలు

దిల్లీ,డిసెంబరు 26(జనంసాక్షి):దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ …

.ప్రగ్యాసింగ్‌కు అనారోగ్యం ఉత్తిదే..

` క్రికెట్‌ ఆడటంపై పలువురి అనుమానాలు భోపాల్‌,డిసెంబరు 26(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ భాజపా నాయకురాలు, భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. అనారోగ్య కారణాలు చూపి …

ప్రికాషన్‌ డోసుపై ఇంకా రాని స్పష్టత

` కసరత్తు చేస్తోన్న నిపుణుల బృందం దిల్లీ,డిసెంబరు 26(జనంసాక్షి): దేశంలో కొత్తరకం వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. దీంతో 60ఏళ్ల …