జాతీయం

పంజాబ్‌ ఎన్నికల్లో తేదీ మార్పు

` పార్టీల విజ్ఞప్తిని మన్నించిన ఈసీ ` ఫిబ్రవరి 14కు బదులుగా 20న నిర్వహణ న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):పంజాబ్‌ శాసనసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. …

ఇక చిన్నారులకు కూడా టీకా?

` 12నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ` పరిశీలిస్తున్న కేంద్రం న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):భారత్‌లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా …

ముంచుకొస్తున్న ఒమిక్రాన్‌ ముప్పు

` తగ్గని కారోనా ఉధృతి ` దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదు ` ఒక్కరోజే 385మంది మృత్యువాత న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి): దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. …

ఆక్సిజన్‌ నిల్వలు పెంచండి

` కనీసం 48గంటలు ఉండేలా చేయాలి ` అన్ని రాష్టాల్రకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి):దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. రోజురోజుకీ వైరస్‌ పాజిటివ్‌ …

ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణ కమిటీ

` ఇందుమహల్హోత్రా నేతృత్వంలో ఏర్పాటు న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి):ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఒక …

ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్‌

` నియమించిన కేంద్రం న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఇండియన్‌ స్పేస్‌ Ê రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్‌ శాస్త్రవేత్త ఎస్‌ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్‌ …

యూపీలో బీజేపీకి షాక్‌..

` మరో మంత్రి ఔట్‌.. ` ఎంత మంది ఉంటారో డౌట్‌ ` పదవికి రాజీనామా చేసిన కేబినెట్‌ మంత్రి దారా సింగ్‌ చౌహాన్‌ దిల్లీ,జనవరి 12(జనంసాక్షి): …

చైనాతో తలపడేందుకు సిద్ధం

` ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే ఇవాళ కీలక వ్యాఖ్యలు …

భాజపా ఎమ్మెల్యేచెంప ఛెడేల్‌

` మీరు రైతుద్రోహులంటూ అన్నదాత ఆగ్రహం లక్నో,జనవరి 8(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే ఓ ఘటన ఇప్పుడు …

 ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

` కరోనా ఉధృతి ఉన్నా ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు ` జనవరి 14న నోటిఫికేషన్‌ విడుదల ` ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు …