జాతీయం

మే 8న తెరుచుకోనున్న బద్రీనాథ్‌ ఆలయం

డెహ్రాడూన్‌,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) :  ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ఈ ఏడాది మే 8వ తేదీన పునం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శీతాకాలం దృష్ట్యా …

విష‌మంగా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి

భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గిన దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించిన‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమెకు వెంటిలేట‌ర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని …

ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విచారణ

15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశాలు జారీ దిల్లీ: భాజపా ఎంపీ అర్వింద్‌ ఫిర్యాదుపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ స్పందించింది. ఎంపీ …

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతో పాటు పటాన్‌చెరు వద్ద ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. …

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో ఇద్దరి నిందితుల అరెస్టు

లక్నో: మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని …

అసదుద్దీన్ ఒవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి భద్రత…కేంద్ర హోంశాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై …

విద్యా పారిశ్రామిక రంగాల అనుసంధానం

విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే ఆలోచన ఆర్థిక మంత్రి ప్రకటనతో మారనున్న చదువులు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ పెంపొందించే కోర్సులు న్యూఢల్లీి,ఫిబ్రవరి4(జనంసాక్షి): బడ్జెట్‌లో స్థానిక నిబంధనల నుంచి …

ఎల్‌ఐసిని వదులుకుంటే ఎలా?

దీనివెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు బీమారంగాన్ని దెబ్బతీసే కుట్రచేస్తున్నారా న్యూఢల్లీి,ఫిబ్రవరి4(జనంసాక్షి): జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌లో చేసిన ప్రకటన ఒకింత …

అసద్‌కారుపై కాల్పులు

` తృటిలో తప్పిన ప్రాణాపాయం ` స్వతంత్య్ర దర్యాప్తు చేయాలి:ఒవైసీ ` ఓ షూటర్‌ని అరెస్టు చేసిన యూపీ పోలీసులు ` క్షేమంగా బయటపడటం పట్ల సంతోషం …

అసదుద్దీన్ఒవైసీ కారు పై ఆగంతకులు కాల్పులు

ఢిల్లీ: మీరట్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ)పై ఆగంతకులు కాల్పులు జరిపారు. గురువారం యూపీలోని మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన …