జాతీయం

72 శాతం తగ్గిన భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం

ముంబయి : భారతీ ఎయిర్‌టెల్‌ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 72 శాతం తగ్గి రూ. 284 కోట్లకు …

షిండేతో ఎంపీ వివేక్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దపల్లి ఎంపీ వివేక్‌ భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను …

పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంథీ అంతర్జాతీయ విమానాయ్రంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచులో రన్‌వే కనిపించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. …

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 12 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

టెలికాంపై మంత్రుల సాధికారిక బృందం భేటీ నేడు

న్యూఢిల్లీ : టెలికాంపై ఏర్పాటైన మంత్రుల సాధికారిక బృందం నేడు భేటీ కానుంది ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రుల బృందం స్పెక్ట్రం వేలంలో …

ఎట్టకేలకు లోక్‌పాల్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

14 సవరణలు.. లోక్‌పాల్‌ పరిధిలోకి సీబీఐ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి): ఎట్టకేలకు కొత్త లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 14సవరణలతో …

ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ : ఈరోజు ఢిల్లీ హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులు సైతం అత్యాచార బాధితురాలికి తక్షణ చికిత్స అందించే విధంగా, మెడికో లీగల్‌ కేసు …

త్వరలో తెలంగాణ ఏర్పడాలని ఎన్‌సీపీ కోరుకుంటోంది: శరద్‌పవార్‌

ఢిల్లీ: త్వరలో తెలంగాణ ఏర్పాడాలని ఎన్‌సీపీ కోరుకుంటోందని కేంద్రమంత్రి శరద్‌ పవార్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం మంచిది కాదని ప్రధాని మన్నోహన్‌ సింగ్‌కు చెప్పాను అన్ని …

మహిళల ప్రపంచ కప్‌ : నిలకడగా ఆడుతున్న భారత్‌

ముంబయి : మహిళల క్రికెట్‌ మహాసంగ్రామానికి తెర లేచింది. భారత్‌, వెస్టిండీన్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ముంబయిలో ప్రారంభమైంది. టాన్‌ గెలిచిన వెస్టిండీన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో …

తెలంగాణకు మద్దతు ప్రకటించిన శరద్‌పవార్‌

ముంబయి : తెలంగాణకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించారు. యూపీఏ సమన్వయ కమిటలో చర్చింది. తెలంగాణ …