వార్తలు

నివాసాల మధ్య కూలిన సైనిక విమానం

` సాధారణ పౌరులతో సహా 46 మంది మృతి.. పదిమందికి తీవ్రగాయాలు ` సూడాన్‌లో చోటుచేసుకున్న ఘోర దుర్ఘటన ` టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రమాదం వాడి …

దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం

` సుప్రీంలో పిటీషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం ` అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోతందని నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):వివిధ కేసుల్లో దోషులుగా తేలిన …

దక్షిణాదికి అన్యాయం జరగదు

` 2026 ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవుతుంది: అమిత్‌షా కోయంబత్తూర్‌(జనంసాక్షి):కేంద్రం తీసుకునే ఏ నిర్ణయంలోనైనా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రమంత్రి అమిత్‌ షా భరోసా ఇచ్చారు …

రెండురోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం

` స్పష్టం చేసిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ` ఐదు రోజూ కొనసాగుతున్న సహాయకచర్యలు ` టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 …

మెట్రో ఫెజ్‌ 2 కు అనుమతివ్వండి

` ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి ` మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ కు నిధులు ఇవ్వండి ` తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత ఆ నదితో ముడిపడిపడి …

కుంభమేళాకు రాని నేతలను బహిష్కరించాలట!

` కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలపై కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు …

పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం

పుణెలో సంచలనం పుణె(జనంసాక్షి): ఆర్టీసీ బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరగడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పుణెలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పార్కు చేసిన …

హుజూరాబాద్‌లో భారీ చోరీ

దంపతులపై కత్తితో  దుండగులు దాడి దాదాపు 70 తులాల బంగారం, రూ.8 లక్షల నగదుతో పరార్‌ హుజూరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. …

రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గతంలోనూ …

భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్‌హాసన్‌

చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎమ్‌) అధినేత కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …