వార్తలు

తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే …

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు

పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్‌ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. …

చిట్టి నాయుడి పాల‌న‌లో ప్ర‌తి ఒక్క‌రికి బాధ‌లే

మోసపూరిత హామీల‌తో గ‌ద్దెనెక్కిన చిట్టి నాయుడి పాల‌న‌లో ప్ర‌తి ఒక్క‌రి బాధ ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్య‌తిరేక నిర్ణ‌యాలు …

గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లాలోవిషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ నేతతనయుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మల్దకల్ మండలం మాజీ జెడ్పీటీసీ, మాజీ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు …

నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ

రాయికల్, అక్టోబర్ 15(జనం సాక్షి):రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పాలెపు సురేష్ తండ్రి సాయిలు, 32 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునతడిని అదే గ్రామానికి చెందిన …

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్‌ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి …

పేద విద్యార్థులు చ‌దువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైస‌ల్లేవా

రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు  వాటి యజమానులు తాళాలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ …

భారీ దాడికి హమాస్‌ ప్రణాళికలు

` వాషింగ్టన్‌ పోస్టు కథనం న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ దళం గత అక్టోబర్‌ 7 నాటి దాడికి ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు …

బాబా సిజ్జికీని హత్యచేసింది తామేనట!

` లారెన్స్‌ గ్యాంగ్‌ ప్రకటన ముంబయి(జనంసాక్షి): ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ …

ఆ భూమి మా కొద్దు

` ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తిరిగివ్వనున్న ఖర్గే కుటుంబం బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటక లో ముడా స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం …

తాజావార్తలు