సీమాంధ్ర

విషజ్వరాలతో ప్రజల ఆదోళన

ప్రభుత్వాసుపత్రికు క్యూ కట్టిన జనం కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాకాలం సీజన్‌ కావడడంతో విషజ్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్యంతో పాటు, దోమలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. దోమల …

కొలిక్కిరాని వివేకా హత్యకేసు

సిబిఐ దర్యాప్తులోనూ కానరాని ఆశ హంతకుల నుంచి డాక్టర్‌ సునీతకు ప్రాణహాని ఉందా? ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై సర్వత్రా అనుమానాలు కడప,ఆగస్ట్‌17(జనంసాక్షి): రెండేళ్ల క్రితం హత్యకు గురైన …

సిఎం జగన్‌ను మావయ్యూ సంబోధించిన పిల్లలు

గోరుముద్ద కార్యక్రమం మంచిగా ఉందని అభినందన కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని …

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే జగనన్న విద్యాకానుక

నాడునేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి తూర్పులో ప్రారంభించిన సిఎం జగన్‌ కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): పేద, మధ్య తరగతి విద్యార్థుల …

రమ్య కుటుంబానికి పరామర్శ

టిడిపి నేతలను అరెస్ట్‌ చేసి తరలింపు పోలీసుల తీరుపై మండిపడ్డ లోకేశ్‌ గుంటూరు,అగస్టు16(జనంసాక్షి): హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన …

విద్యుత్‌ వైర్లు తగిలి టిప్పర్‌ దగ్ధం

నెల్లూరు,అగస్టు16(జనంసాక్షి): జిల్లాలో ఓ టిప్పర్‌ కాలి బూడిదయ్యింది. కలువాయి మండలం, కేశమనేనిపల్లిలో కండలేరు కాలువ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. …

సిబిఐ విచారణకు హాజరైన వైఎస్‌ ప్రకాశ్‌ రెడ్డి

కడప,అగస్టు16(జనంసాక్షి): వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలో జరుగుతున్న విచారణకు వైఎస్‌ ప్రకాష్‌ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి ప్రకాష్‌ రెడ్డి …

రమ్య హత్యకు నిరసనలు

విశాఖపట్నం,అగస్టు16(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్ధిని రమ్య హత్యను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్‌ఐసీ బిల్డింగ్‌ అంబేద్కర్‌ విగ్రహం …

తాగిన మైకంలో భార్య, కొడుకు పై దాడి

ఒంగోలు,అగస్టు16(జనంసాక్షి): ప్రకాశం జిల్లా దానకొండ మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. పీకల్లోతు మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి..భార్య, కొడుకులతో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులోనే..భార్య, …

రమ్య కుటుంబ సభ్యులకు సుచరిత పరామర్శ

ప్రభుత్వం తరఫున పదిలక్షల చెక్కు అందచేత గుంటూరు,ఆగస్ట్‌16(జనంసాక్షి): గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సోమవారం జీజీహెచ్‌లో వారిని …

తాజావార్తలు