సీమాంధ్ర

రెండోరోజూ కొనసాగిన బాబు పర్యటన

చిత్తూరు,జూలై7(జనంసాక్షి):ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు గురువారం పర్యటన కొనసాగుతోంది. నగిరి ప్లలెలో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఇంటికి …

పెగాసస్‌పై అనవసర రాద్దాంతం

అభద్రతా భావంతో ఉన్న ప్రభుత్వం మండిపడ్డ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అమరావతి,జూలై7(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసెస్‌ ఇక్యూప్‌మెంట్‌ కొన్నారని అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని …

ద్రోహంచేసిన బిజెపితో అంటకాగుతారా

వైసిపి ప్రభుత్వంపై శైలజానాథ్‌ మండిపాటు విజయవాడ,జూలై7(జనంసాక్షి)): రాష్టాన్రికి ద్రోహం చేసిన బీజేపీకి సీఎం జగన్‌ మద్దతు ఇస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన …

మాజీ ఎమ్మెల్యే పులపర్తి హఠాన్మరణం

సంతాపం తెలిపిన రాజకీయప్రముఖులు కోనసీమ,జూలై7(  జనంసాక్షి): ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. …

నేడు ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం

ఏటా జూలై 7న నిర్వహిస్తున్న ప్రపంచం విజయవాడ,జూలై7(జనం సాక్షి): చాక్లెట్‌ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ …

అల్లూరి విగ్రహావిష్కరణ

ఆహ్వానితుల జాబితానుంచి అచ్చన్నపేరు తొలగింపు అమరావతి,జూలై4(జనం సాక్షి): అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు …

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం నేతలు గుంటూరు,జూన్‌10(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను గుర్తించి అధ్యయనం చేయడం కోసమే ఇంటింటికి …

పామాయిల్‌ రైతులకు మంచి రోజులు

అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుతున్న డిమాండ్‌ కాకినాడ,జూన్‌10(జ‌నంసాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, థాయ్‌లాండ్‌ దేశం పామాయిల్‌ ఎగమతులను నిషేధించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయిల్‌పామ్‌కు మహర్దశ పట్టింది. మరోమారు …

కోనసీమలో నిఘా వైఫల్యం

ముందస్తు అంచనా వేయడంలో విఫలం ఆందోళనకారులను గుర్తించలేకపోయిన పోలీసులు అమలాపురం,మే25(జ‌నంసాక్షి): ఏ పేరువద్దు.. కోనసీమ ముద్దు.. అంటూ చేపట్టిన ఆందోళన అదుపు తప్పింది. సామాజిక వర్గాల ఆందోళనగా …

విమర్శలతో ఎదురుదాడి చేయడం కాదు

విభజన హావిూలను అమలు చేయాలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తులసిరెడ్డి డిమాండ్‌ అమరావతి,మే24 (జ‌నంసాక్షి): విభజన సందర్భంగా ఆనాటి హావిూలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీపైన …