స్పొర్ట్స్

40 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 244/2

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 40 ఓవర్లు ముగిసే సరికి 244పరుగులు చేసింది.  టాస్ ఓడి …

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 35 ఓవర్లకు రెండు …

‘ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం’

 కరాచీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను మట్టికరిపించి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టు సాధ్యమైనతంవరకూ …

‘ఎనిమిదేళ్ల వరకు ఢోకా లేదు’

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ మధ్యలోనే ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ బయట ఎక్కడా తను పెదవి విప్పలేదు. అయితే ఆ సమయంలో తోటి సహచరులతో …

నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ భాగంగా ఇక్కడ జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. వైఎస్ కెప్టెన్ విరాట్ …

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా, రాయుడు అవుట్

బ్రిస్బేన్:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే లో టీమిండియా 67 పరుగుల వద్ద  ఐదో వికెట్ ను కోల్పోయింది. అంబటి రాయుడు …

20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(70/5)

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి …

25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(89/5)

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 25 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు …

ట్రై సిరీస్: శిఖర్ ధావన్ అవుట్(1/1)

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు ఆదిలోనే చుక్కుదురైంది. ఓపెనర్ శిఖర్ ధావన్(1) పరుగు మాత్రమే పెవిలియన్ …

భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!

న్యూఢిల్లీ: దాదాపు 45 రోజుల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే ప్రపంచకప్ సందర్భంగా భారత క్రికెట్ ఆటగాళ్లు తమ భార్యలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ప్రపంచకప్ …