స్పొర్ట్స్

రెండో వికెట్ కోల్పోయిన భారత్

ఢిల్లీ: భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 14వ ఓవర్ వద్ద జట్టు స్కోరు 50 పరుగు వద్ద రహెన రూపంలో రెండో వికెట్ పడిపోయింది. వెస్టిండీస్ …

ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల పతకాల పంట ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆర్చరీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఒకే …

భారత్‌ విజయలక్ష్యం 207 పరుగులు

బర్మింగ్‌హామ్‌: భారత్‌తో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ 49.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్‌ అయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టులో …

క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్!

చంఢీఘడ్: మాజీ టెస్ట్ క్రికెటర్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చండీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవ …

కామన్‌వెల్త్ క్రీడల్లో ఫైనల్‌కు చేరిన కశ్యప్

హైదరాబాద్: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో ఆయన ఇంగ్లండ్ ఆటగాడు రాజీవ్ ఉపేశ్‌పై 18-21, …

సాకర్‌ సంగ్రామంలో చివరి పోరు

హైదరాబాద్‌ : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. జర్మనీతో అర్జెంటీనా రియోడిజనీరోలోని మరకాన స్టేడియంలో తలపడనుంది. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా, ఐరోపా నుంచి జర్మనీ …

వీరాభిమానికి పిలిచి ఉద్యోగమిచ్చిన ధోనీ

ధోనీ ముంబై: భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ఓ అభిమానికి అండగా నిలిచాడు. అన్నీ కోల్పోయిన ఓ అభిమానికి ధోనీ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చాడు. …

9 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ : ధోనీకి అగ్నిపరీక్ష!

సోమవారం, 7 జులై 2014   ఈనెల 9వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆరంభంకానుంది. ఈ సిరీస్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ …

16 ఏళ్ల తర్వాత… నైజీరియాకు తొలి విజయం

1-0తో బోస్నియాపై గెలుపు క్యుఅబా (బ్రెజిల్):  ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆఫ్రికన్ దేశం నైజీరియా కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో …

పంజాబ్ భల్లే భల్లే

ఈ సీజన్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ హవా కొనసాగుతోంది. లీగ్ దశలో పంజాబ్ పదో విజయం సాధించింది. గెలిస్తే ప్లేఆఫ్ చేరే మ్యాచ్‌లో రాజస్థాన్ చతికిలపడింది. ఇక …