రాజధాని శివారు హయత్నగర్లో వ్యాధి లక్షణాలు నిర్థారించిన భోపాల్లోని పరిశోధనా సంస్థ 2 లక్షల కోళ్ల వధ, పూడ్చివేత చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల సూచన అప్రమత్తంగా …
న్యూఢిల్లీ/హైదరాబాద్,ఏప్రిల్14(జనంసాక్షి): దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించారు. దిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ఉప …
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం పంట నష్టంపై ఆరా ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్,ఏప్రిల్13(జనంసాక్షి): వర్షాలకారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని తెలంగాణ …
కూలీల కాల్చివేతతో భగ్గుమంటున్న తమిళ తంబీలు చెన్నైలో మాది తెలంగాణ అని చెప్పుకుంటున్న ఆంధ్రులు హెరిటేజ్ సహా ఆంధ్రులపై భౌతికదాడులకు దిగుతున్న తమిళులు తాము ఉచ్ఛరించటానికి ఇష్టపడని …
-ఎంట్రీ టాక్స్పై రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్,ఏప్రిల్ 10 (జనంసాక్షి) తెలంగాణలో ప్రవేశించే వాహనాలు రవాణా పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సరిహద్దుల్లో …
-ఖైదీ నం.4148 -ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5 కోట్ల భారీ జరిమానా -తీర్పునిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం హైదారబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి): సత్యం కుంభకోణం కేసులో నిందితుడిగా …
వికారుద్దీన్ సహా నలుగురు హతం వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఘటన ఎస్కార్ట్ ఆయుధాలను లాక్కునే ప్రయత్నం తేరుకొని కాల్పులు జరిపారు ఘటనా స్థలంలో ఉన్నతాధికారులు …
సిద్ధయ్య ప్రాణాలు కాపాడండి చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్,ఏప్రిల్6(జనంసాక్షి): హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాలో జరిగిన …