Cover Story

సూర్యాపేట కాల్పుల నిందితుల హతం

వీరోచితంగా పోరాడిన నల్గొండ పోలీసులు 3 రోజుల్లో ముగ్గురు పోలీసుల బలిదానం సిమి కార్యకర్తలుగా నిఘా వర్గాల అనుమానం నల్లగొండ,ఏప్రిల్‌4(జనంసాక్షి): నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో …

ఇంటిదొంగల పనిపట్టాలి

కోవర్టులను ఏరిపారేయాలి దేవీప్రసాద్‌ ఓటమికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న సగటు తెలంగాణవాది హైదరాబాద్‌, ఏప్రిల్‌3(జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకలజనుల సమ్మె …

సూర్యాపేట కాల్పులపై సర్కారు సీరియస్‌

మృతులకు హోం మంత్రి నివాళి ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు నాయిని, జగదీష్‌రెడ్డి హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌2(జనంసాక్షి):  సూర్యాపేటలో అర్థరాత్రి  కాల్పుల ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్‌గా ఉంది. ఈ …

వ్యవ’సాయం’.. సొసైటీలకు సహకారం

గ్రామీణుల్లో గుణాత్మక మార్పు తెస్తాం..మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌1(జనంసాక్షి):  వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయితీరాజ్‌ మంత్రి …

ఆంధ్ర ట్రావెల్స్‌ లూటీని బట్టబయలు చేసిన ‘జనంసాక్షి’

డిసెంబర్‌ 21న పతాక శీర్షిక స్పందించిన తెలంగాణ సర్కారు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(జనంసాక్షి) : టీఎస్‌ఆర్టీసీ లూటీ, తెలంగాణ ఆదాయానికి సీమాంధ్ర ప్రయివేటు బస్సుల గండి అంటూ …

తెలంగాణకు నిరంతర విద్యుత్‌ సరఫరా!

సీఎస్‌ రాజీవ్‌శర్మతో కేంద్ర బృందం భేటీ హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కరెంటు కష్టాలు తీరనున్నాయా? తెలంగాణ రైతన్న విద్యుత్‌ బాధలు సత్వరమే గట్టెక్కనున్నాయా ? విద్యుత్‌ …

కంతనపల్లి, దేవాదులను సందర్శించిన సీఎం కేసీఆర్‌

వరంగల్‌, మార్చి 29(జనంసాక్షి) :  దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం పరిశీలించారు. ఏరియల్‌ సర్వేలో భాగంగా ఏటూరునాగారం మండలంలో 12 గంటల ప్రాంతంలో …

నిప్పులు చిమ్ముతూ నింగికి

పీఎస్‌ఎల్‌వీ సీ-27 విజయవంతం శ్రీహరికోట,మార్చి28(జనంసాక్షి): భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని దాటం. మరో కీర్తి కిరీటాన్ని షార్‌ అద్దుకుంది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి27(పీఎస్‌ఎల్‌వీ) నెల్లూరు …

రాజకీయ కురువృద్ధుడు వాజ్‌పేయికి అత్యున్నత పురస్కారం

ప్రోటోకాల్‌ పక్కనపెట్టి ఇంటికెళ్లిన రాష్ట్రపతి వాజ్‌పేయికి భారతరత్న అందజేసిన ప్రణభ్‌ న్యూఢిల్లీ,మార్చి27(జనంసాక్షి): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయికి  భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం …

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

ద్రవ్య వినిమయ బిల్లుపై వాడివేడి చర్చ బిల్లుకు సభ ఆమోదం హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):  తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర బ్జడెట్‌ సమావేశాలు 14 …