చిన్నారెడ్డిపై మంత్రి జగదీశ్వర్రెడ్డి ఫైర్ సోనియా దయవల్ల నాడు నాకు మంత్రి పదవి..చిన్నారెడ్డి అందరి తరపున విచారం వ్యక్తంచేస్తున్నా.. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపండి శాంతింపజేసిన సీఎం …
-సిబ్బందితో సహా 148 మంది మృతి పారిస్,మార్చి 24 (జనంసాక్షి): మరో విమానం కుప్పకూలింది. ఫ్రాన్స్లోని దక్షిణ భాగంలో ఎయిర్బస్ 320 విమానం కూలిపోయినట్టు తెలిసింది. విమానంలో …
-రాష్ట్రానికి కేంద్రం అదనపు విద్యుత్ కేటాయింపు -రాష్ట్రాన్ని హరితవనం చేద్దాం -రిజర్వు ఫారెస్టు విరివిగా మొక్కలు పెంచాలి -సీఎం కేసీఆర్ హైదరాబాద్,మార్చి 23 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర …
-25న ఓట్ల లెక్కింపు హైదరాబాద్ మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులతో …
కార్యరంగంలోకి దూకండి నీటిపారుదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్,మార్చి20(జనంసాక్షి): కృష్ణాగోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టుల పనులు సత్వరం పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ ఇంజనీర్లతో చెప్పారు. తెలంగాణ …
న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి): హైకోర్టు విభజన జప్యంపై కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గళం విప్పారు. హైకోర్టును విభజిస్తేనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమౌతుందన్నారు. అలాగే రైతుల …
సభ ఏకగ్రీవ తీర్మాణం హైదరాబాద్,మార్చి18(జనంసాక్షి): హైకోర్టును విభజించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని లోక్సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి …
మండలి సీట్లు పెంచేందుకు నిర్ణయం హామీలు అమలు కాలేదు:సోనియా బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా లేదు:వెంకయ్య ముంపు మండలాలను ముంచేశారు తెలంగాణ కరెంటు వాటా ఎగబెట్టారు:వినోద్ న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి): …
బడ్జెట్పై భట్టి విమర్శలు, తిప్పికొట్టిన ఈటెల హైదరాబాద్,మార్చి16(జనంసాక్షి): ముంపు మండలాల విలీన అంశంపై తెలంగాణ శాసనసభ భగ్గుమంది. ఈ అంశానికి సంబంధించి సభలో కాంగ్రెస్, తెరాస, భాజపా …
హైదరాబాద్,మార్చి 16(జనంసాక్షి): నగరంలోని కబ్జాలను బయటకు తీయిస్తామని సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖ ర్రావు అన్నారు. ఆదివారం ఆయన బస్తీబాటలో భాగంగా నగరంలోని నాగోల్ ప్రాంతంలో పర్యటించారు. …