Cover Story

తొలగించిన  హోంగార్డుల మెరుపు సమ్మె

కుటుంబాలతో రోడ్డుపై బైఠాయింపు పెట్రోల్‌ బాటిల్‌తో ఒకరు హోర్డింగ్‌పై నిరసన భారీగా ట్రాఫిక్‌ జామ్‌…ఉద్రిక్తత హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి ): ఉమ్మడి ఎపిలో తమను ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించినందున.. …

పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి

పాపికొండలు  విహారయాత్రకు  వెళ్తున్న ప్రయాణికులకు…పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి  పెను ప్రమాదం తప్పింది.  120 మంది  పర్యాటకులతో  వెళ్తున్న  బోటులో…. షార్ట్ సర్క్యూట్ తో  మంటలు చెలరేగాయి.  ప్రమాదాన్ని …

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాలిసెట్ ఫ‌లితాల‌కోసం క్లిక్ చేయండి

https://www.results.shiksha/andhra-pradesh/polycet.htm https://www.results.shiksha/andhra-pradesh/lawcet.htm

రాహుల్‌ గాంధీ సంచలన ప్రకటన

2019లో ప్రధానిని అవుతానేమో! ప్రధాని పదవిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అతి …

ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన కేటీఆర్‌

మేడ్చల్ : ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్‌ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 …

తెరాస ప్లీనరీలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్‌

-హైదరాబాద్‌ నుంచే భూకంపం పుట్టిస్తా – గులాబీ పరిమళాలు దేశమంతా వెదజల్లుతా – కాంగ్రెస్‌, బీజేపీ కబంధ హస్తాల నుండి దేశాన్ని విముక్తి చేద్దాం – ఇరు …

ఎన్నికలు నిర్వహించం.. అని ప్రకటించండి

– కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు – హైకోర్టు తీర్పు కాపీని ఇసికి అందచేసిన మర్రి – కేసీఆర్‌ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ …

ధర్మ పోరాట దీక్షకు దిగిన ఎపి సిఎం చంద్రబాబు

మహాత్ముల చిత్రపటాలకు తొలుత నివాళి ముఖ్యమంత్రి ¬దాలో తొలిసారిగా దీక్ష విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్ష పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు భారీగా పోలీసుల మొహరింపు…బందోబస్తు …

తెలంగాణ ,ఆంధ్ర‌ప‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్ ప్ర‌ధ‌మ‌, ద్వితియ సంవ‌త్స‌రాల ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

“https://www.results.shiksha/andhra-pradesh/widget.htm” “https://www.results.shiksha/telangana/widget.htm“

నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదం జరిగింది. మెండోరా సమీపంలో అదుపుతప్పిన ఓ ఆటో బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. …