Cover Story

భూ వివాదాలను ఒక కొలిక్కి తెస్తాం

గత ప్రభుత్వాలు, అధికారులు చేసిన తప్పిదాలను సరిచేస్తాం అధికారుల సవిూక్షలో కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని భూ వివాదాలను అసెంబ్లీ వర్షాకాల …

 కరీంనగర్‌ లో అమాన‌వీయం

యువతి గొంతుకోసిన  ప్రేమోన్మాది కరీంనగర్‌(జ‌నం సాక్షి): కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌ కార్యాలయానికి ముందే ఓ యువతిని ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు …

నాగవైష్ణవి హత్య కేసులో..  తుది  తీర్పు

ముగ్గురికి జీవితఖైదు తీర్పు వెల్లడించిన మహిళా సెషన్స్‌ కోర్టు ఎనిమిదేళ్లు కొనసాగిన విచారణ నిందితులపై రుజువైన నేరాలు మొత్తం 79మందిని విచారించిన న్యాయస్థానం విజయవాడ, జూన్‌14(జ‌నం సాక్షి) …

ఎకరం భూమి కోసం …

దళిత తండ్రి కొడుకుల దారుణ హత్య – భగ్గుమన్న ప్రజా సంఘాలు – నేడు చలో కందికట్కూర్‌ సిరిసిల్ల,జూన్‌ 12(జనంసాక్షి):కోర్టులో ఓ దళితకుటుంబం గెలుచున్న భూమికోసం దుండగులు …

చల్లని ముచ్చట..

– బాబ్లీ నుంచి వరదనీరు – ఎస్సారెస్పీని చేరుతున్న గోదావరి జలాలు ఆదిలాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మనకు జలసిరులు తెస్తున్నాయి. గోదావరిపై ఆ …

‘మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర’: నిజమా? కల్పితమా?

బీబీసీ విశ్లేషణాత్మక కథనం ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారని పుణె పోలీసులు ఆరోపించారు. అందుకు ఆధారంగా తమ సోదాల్లో లభించినట్లు చెప్తున్న ఒక …

చేపమందు ప్రసాదం పంపిణీ షురూ

ప్రారంభించిన మంత్రి తలసాని నాంపల్లి మైదానానికి పోటెత్తిన ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి, అధికారులు ఎగ్జిబిషన్‌ మైదానం వరకు 133 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేటి …

రేపు చేపప్రసాదం పంపిణీ

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రత్యేక పర్యవేక్షణ హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ పేరుచెప్పగానే బిర్యనీ ఎలా ఠక్కున గుర్తుకు వస్తుందో మృగశిర కార్తె …

తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌

అన్ని రంగాల్లో దూసుకుని వెళుతున్నాం దగాపడ్డ తెలంగాణను ఒడ్డున పడేస్తున్నా వ్యవసాయం, పారిశ్రామక రంగాల్లో విప్లవాత్మక చర్యలు ఐటిలో తెలంగాణ దూసుకుని పోతున్నది రైతులను రాజు చేయడమే …

ఉప ఎన్నిక‌ల్లో వాడిన క‌మ‌లం

దిల్లీ: దేశవ్యాప్తంగా  ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక చోట మిన‌హా బీజెపి ప‌రాజ‌యం పాల‌యింది. 2019 ఎన్నిక‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌కు నిపుణులు విశ్లేషిస్తున్నారు.కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ …