Featured News

విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలి

` అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి ` ప్రతి విషయంలోనూ అవగాహనతో ఉండాలి ` సీఎల్‌పీ భేటీలో సీఎం రేవంత్‌ స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాలకు …

టన్నెల్‌లో గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకుంటాం

` ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నాగర్‌కర్నూల్‌(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న …

పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

` కాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలి ` రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు వినతి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండిరగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర …

ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి

` ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. …

ఏటీఎంలో చోరీ యత్నం..

హైదరాబాద్, మార్చి 04: నగర శివారులోని మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ చొటు చేసుకుంది. దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన …

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..

హైదరాబాద్, మార్చి 04: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహాణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. రేపటి నుంచి అంటే.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం …

తల్లి మృతి – ప‌రీక్షకు హాజ‌రైన కుమారుడు

కొద్దిగంటల్లో పరీక్షకు వెళ్తామనగా తల్లి చనిపోతే.. చేయిపట్టుకొని నడిపించిన అమ్మ కానరాని లోకాలకు వెళ్లిపోతే (Mothers death).. జీవితం పెట్టిన ఆ పరీక్ష ముందు ఆ పసిమనసు …

రికీ పాంటింగ్‌ రికార్డు సమం చేసిన కోహ్లీ

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి విరాట్‌ బ్యాటర్‌గా కాకుండా ఫీల్డర్‌గా ఓ …

ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…

ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు ఏపీలో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ …

మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని …

తాజావార్తలు