Featured News

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

` హామీల అమలుకు జెఎసి సమ్మె నోటీసు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం …

దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర

` గళం విప్పితే జైళ్లో పెడుతున్నారు:రాహుల్‌ ` భారత విద్యారంగం సర్టిఫికేట్ల వ్యవస్థగా మారిందని వెల్లడి భోపాల్‌(జనంసాక్షి): దేశంలో దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని …

ఇది రైతుల ప్రభుత్వం

` పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు ` జెండా ఆవిష్కరించిన గవర్నర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్‌ …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

నిర్మించే ముందు అన్నీ సరిచూసుకునే బాధ్యత లేదా?

` వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు? ` నిర్మా సంస్థ ఆఫ్కాన్స్‌ ప్రతినిధులను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రాజెక్టుల పనులు ప్రారంభించేముందు అన్ని …

జయహో హైడ్రా

` పోచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రజల హర్షాతిరేకాలు ` సీఎం రేవంత్‌,హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం హైడరాబాద్‌(జనంసాక్షి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ …

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక …

ప్రపంచానికి మనమే నాయకులం

` ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది ` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది ` మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం …

నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ప్రమాదం

` 2019లోనే సమస్యలు సరిచేసి ఉంటే ఆనకట్ట దెబ్బతినేది కాదు ` ఊహించిన ప్రవాహ వేగంకంటే ఎక్కువ రావడంపై వల్లే ఆనకట్ట దిగువన సీసీబ్లాకులు, అప్రాన్‌లు ధ్వంసమయ్యాయి …

అలకనంద ఆస్పత్రి ‘కిడ్నీ రాకెట్‌’

కేసు సీఐడీ చేతికి ` వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన ‘కిడ్నీ రాకెట్‌’ కేసును రాష్ట్ర …