Featured News

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం

` నీటిపారుదల రంగానికి పెద్దపీట ` రూ.23,373 కోట్ల కేటాయింపుతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం ` సంక్షేమరంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ` పౌర …

అనాదిగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతున్నాం

` సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాం. ` మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు హైదరాబాద్‌(జనంసాక్షి):ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ …

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెడ్‌కార్నర్‌ నోటీసులు

ఫోన్‌ ‍ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్‌ …

సునీతా విలియమ్స్ సేఫ్‌గా ల్యాండ్

తొమ్మిది నెలల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ మరో ఇద్దరు వ్యోమగాములు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు సేఫ్‌గా ల్యాండ్ …

15 మందికి అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి

రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్‌ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పదోన్నతి పొందిన వారిలో టీఎంఎన్‌ బాబ్జి (రాచకొండ షీటీమ్స్‌), …

41 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ ?

` మరో సంచలన నిర్ణయం అమలకు ట్రంప్‌ సిద్ధం? వాషింగ్టన్‌,మార్చి15(జనంసాక్షి):ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో …

కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాను వదులుకోం

` ఈ విషయమై కేంద్రం వద్ద పోరాడుతున్నాం ` ఆంధ్రా ప్రాజెక్టులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు తోడ్పాటునందించింది ` రాయలసీమ ఎత్తిపోతల పధకమే అందుకు నిదర్శనం ` …

ఇస్రో మరో అరుదైన ఘనత

` స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం న్యూఢల్లీి (జనంసాక్షి):అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన …

ఎస్‌ఎల్‌బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

మహబూబ్‌నగర్‌(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, నాగర్‌ కర్నూల్‌ …

ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

` నిబంధనల మేరకు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు …

తాజావార్తలు