Featured News

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్

హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ …

నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు

శ్రీకాళహస్తి ఆలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక …

హైదరాబాద్‌లో మరో రెండు ఐటి పార్కులు

హైటెక్‌ సిటీ తరహాలో నిర్మిస్తాం వందకోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ‘డ్యూ’ సాప్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత …

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయకమిటీ

నలుగురు ఉన్నతాధికారులతో నియామకం ` వారంలోపు నివేదిక సమర్పించాలి ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని …

ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు ` కమలాపూర్‌ మండల అంబాల వద్ద ప్రమాదం కమలాపూర్‌(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు …

మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు

` మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పనులు …

అక్రమ వలసదారుల్లో గుబులు

` వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ ` తనిఖీల్లో గురుద్వారాలను సైతం వదలని అమెరికా అధ్యక్షుడు ` తొలుత వ్యతిరేకించినా.. మోకరిల్లిన కొలంబియా న్యూయార్క్‌(జనంసాక్షి):చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై …

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..

న్యూఢల్లీి(జనంసాక్షి):బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ …

గద్దర్‌పై బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

` ఆయనకు పద్మ అవార్డు ఎలా ఇస్తాం? ` నక్సలైట్లతో కలసి వందలాది బిజెపి నాయకులను హత్యచేశారు ` కేంద్ర పథకాల పేర్లు మార్చితే ఊరుకోమన్న కేంద్రమంత్రి …