Featured News

రూపాయి మరింత పతనం

` డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి విలువ ` మరో 26 పైసలు పతనమై రూ.90.75కు చేరిక ముంబయి(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో …

జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పునర్విభజన హైకోర్టుకు..

` సవాల్‌ చేస్తూ రాంనగర్‌ వాసి పిటిషన్‌ ` నేడు విచారణ జరపనున్న ధర్మాసనం హైదరాబాద్‌(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని …

మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

` ముగిసిన ఆఖరి విడత ప్రచారం.. రేపు ఓటింగ్‌.. ` ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ ` మధ్యాహ్నం నుంచి ఫలితాల ప్రకటన …

కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం

పెద్ద ధన్వాడ గ్రామంలో నమోదైంది. పెద్ద ధన్వాడ గ్రామ పంచాయతీకి (జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం) నరసింహులు నారాయణమ్మ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ప్రధాన వివరాలు: …

కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం

పంచాయతీ పోరులో ప్రజాపాలనవైపే ప్రజలు

` ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.. ` ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం ` రూ.5లక్షల నష్టపరిహారం చెక్‌ను కుటుంబానికి అందజేసిన మహేష్‌ కుమార్‌ …

యాదవుల హృదయంలో రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారు

` సదర్‌ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్‌ యాదవ్‌ హర్షం ` సీఎం రేవంత్‌తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి భేటి హైదరాబాద్‌(జనంసాక్షి):యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను …

మెస్సీ`రేవంత్‌ జట్ల మధ్య నేడు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

` హాజరుకానున్న రాహుల్‌ ` నేటి మ్యాచ్‌కు భద్రత కట్టుదిట్టం ` టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి: సీపీ హైదరాబాద్‌(జనంసాక్షి): ‘మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ కోసం …

ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం

` పోలవరం`నల్లమల్ల సాగర్‌ లింకు మేమొప్పుకోం ` సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని తెలంగాణ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్‌ …

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. …