Featured News

బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలి

` గతంలో లాగా కాకుండా కేటాయింపులు పెరగాలి ` అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత ` మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం నేడు …

చర్లపల్లి వద్ద విషాద ఘటన

తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య రైలుకింద పడి బలవన్మరణం హైదరాబాద్(జనంసాక్షి):నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం …

గెలుపు గుర్రాలకే అందలం

` స్థానికంగా గెలిచే వారికే కాంగ్రెస్ టిక్కెట్లు ` రెబల్స్ బెడద లేకుండా చూసుకోండి ` కాంగ్రెస్ నేతలకు సూచించిన సీఎం రేవంత్ హైదరాబాద్(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికలను …

అధికారంలోకి వస్తే.. 45 రోజుల్లో సరిహద్దుల్లో కంచె నిర్మిస్తాం

` మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతా చర్యలను అడ్డుకుంటోంది ` అమిత్ షా కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై …

ఐటీ మినహాయింపులపైనే అందరి చూపు

` నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్ ` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ …

కేసీఆర్ లేని ఇంటికి నోటీస్ ఎలా అంటిస్తారు?

` పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం? ` తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా! ` ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆరఎస్ నేత కేటీఆర్ ` నోటీసుల పేరుతో …

మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు

` భారీగా దాఖలు చేసిన అభ్యర్థులు సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద …

దానం అనర్హతపై ముగిసిన విచారణ

` కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ ` సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి ` 18న విచారణకు హాజరు కావాలని గడువు హైదరాబాద్(జనంసాక్షి): …

వనదేవతల సన్నిధిలో డీజీపీ ప్రత్యేక పూజలు

` మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకున్న శివధర్‌రెరడ్డి హైదారాబాద్(జనంసాక్షి): మేడారంలోని అడవి తల్లులు సమ్మక్క`సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో …

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

` కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది ` దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకష్ణారావు ` ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఉండాలని …