Featured News

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..

స్వయంగా స్వాగతం పలికిన మోదీ ` అనంతరం ఒకే కారులో ప్రయాణించిన ఇరువురు న్యూఢిల్లీ(జనంసాక్షి):యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ …

హరీశ్‌రావుకు సిట్ నోటీసులు

` నేడు విచారణకు రావాలని ఆదేశం ` ఫోన్ టాపింగ్ కేసులో కీలకపరిణామం ` రాజకీయ కక్షసాధింపులే కాంగ్రెస్ అజెండా ` హరీశ్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ …

అన్నదాతలకు అండగా ఉంటాం

` మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు 5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ` రైతులు, పేదల కోసం 1.21 లక్షలకు ఖర్చు చేసాం ` రాబందులను దరిదాపుల్లోకి …

ప్రతీ ఆస్పత్రిలో కీమోథెరపీ సెంటర్

` ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం ` ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: …

బీజాపుర్‌లో ఎన్‌కౌంటర్‌

` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు …

వనజాతరకు వేళాయే..

` జనవరి 28 నుండి 31వరు మేడారం జాతర కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు నాటినుంచే మేడారం జాతరకు శ్రీకారం ములుగు(జనంసాక్షి):రెండేళ్లకోమారు జరిగే మేడారం జాతర …

సికింద్రాబాద్‌ అస్తిత్వం దెబ్బతీసేందుకు కుట్ర

` ప్రభుత్వ చర్యలపై పోరాటం ఆపేది లేదు ` మండిపడ్డ బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ `బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కు ఎంతో …

మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ

కోల్‌కతా(జనంసాక్షి):భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. …

ఇరాన్‌ అల్లర్ల వెనుక ట్రంప్‌

` దేశంలో నిరసనలకు, ప్రాణ నష్టానికి ఆయనే కారణం ` ఇటీవల ఆందోళనల వెనుక అమెరికా కుట్ర ` ఇరాన్‌ను అణచివేయడం, ఆధిపత్యం చలాయించడం వారి లక్ష్యం …

ఐపీఎస్‌ అధికారుల బదిలీ

20 మందిని స్థానచలనం చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు …