Featured News

త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం

` నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు ` రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ` నిరుద్యోగుల పట్ల ‘బీఆర్‌ఎస్‌’ది కపట ప్రేమే.. ` మీ …

హైకోర్టులో డీజీపీ శివధర్‌రెడ్డి ఊరట

` నియామకంపై సవాల్‌ పిటిషన్‌ కొట్టివేత ` 4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి …

కాంగ్రెస్‌ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఖమ్మం,జనవరి9(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులను దీవించినట్లే.. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ …

మాకు నీళ్లే కావాలి.. పంచాయతీ వద్దు

` వివాదాలు కాదు..పరిష్కారాలు ముఖ్యం ` ఉమ్మడి రాష్ట్రంలోప్రాజెక్టులకు అడ్డు పడకండి ` జలవివాదాలతో రాజకీయ ప్రయోజనం కోరుకోం ` మన సమస్యలను మనమే కలిసి పరిష్కరించుకుందాం …

భారత్‌పై బాదుడు 500శాతానికి..

` భారీగా సుంకాల విధింపు బిల్లుకు ట్రంప్‌ ఆమోదం! ` రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా నిర్ణయమని వెల్లడి వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు …

కేసీఆర్‌కు పేరొస్తుందనే పాలమూరు రంగారెడ్డి పనులు ఆపారు

` పెండిరగ్‌ పనులు పూర్తి చేస్తే తన బాస్‌ చంద్రబాబుకు కోపం వస్తుందని సీఎంకు భయం ` కాంగ్రెస్‌ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన …

నాణ్యమైన భోజనం అందించండి

` ప్రతి రెండు నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు ` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి ` ముఖ్యమంత్రిని కలిసిన హిమాచల్‌ విద్యాశాఖ మంత్రి న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రతి రెండు …

జనగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30వరకు పక్రియ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జనగణన తొలి …

గ్రీన్‌ల్యాండ్‌ స్వాధీనానికి ట్రంప్‌ ఎత్తుగడలు

` లాటిన్‌ అమెరికా దేశాల్లో గందరగోళం ` వెనిజువెలాపై దాడి చమురు కోసమేనని ప్రచారం ` గ్రీన్‌లాండ్‌ అమెరికాలో భాగంగా మారాల్సిందే ` అది మా జాతీయ …

ఆ మంత్రులు అవినీతిపరులు

` 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది ` 40% సర్పంచ్‌లను గెలుచుకున్నాం: కేటీఆర్‌ ఖమ్మం(జనంసాక్షి): ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30శాతం …