Featured News

కాళేశ్వరం నివేదికపై కమిటీ

` నివేదిక పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ …

కెటిఆర్‌, జగదీశ్‌ రెడ్డిలపై కేసు కొట్టివేత

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇరువురిపై మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. …

పాక్‌కు చెక్‌..

చీనాబ్‌పై భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ‘సావల్‌కోట్‌’ పునరుద్ధరణ శ్రీనగర్‌(జనంసాక్షి): సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన భారత …

భారత ఎకానమీ గురించి ట్రంప్‌ నిజమే చెప్పారు

` మన ఆర్థిక వ్యవస్థ డెడ్‌ ఎకానమీగా మారిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ` రాహుల్‌ గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ …

పాక్‌ నుంచి భారత్‌ చమురుకొనే రోజులొస్తాయ్‌

` అందుకు అమెరికా సాయం చేస్తుంది ` భారత్‌`రష్యాలు తమ డెడ్‌ ఏకానమీలను మరింత పతనం చేసుకుంటున్నాయి ` ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా …

కాళేశ్వరంపై నివేదిక సమర్పించిన కమిషన్‌

` నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు అందజేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ ` 15 నెలల పాటు విచారణ ` కేసీఆర్‌, ఈటెల, …

నిప్పులు చిమ్ముతూ నింగికి..

జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్‌16 ప్రయోగం విజయవంతం.. ` నిర్దేశిత కక్ష్యలోకి ‘నైసార్‌’ ` భారత్‌ అమెరికా అంతరిక్ష సహకారంలో తొలి అడుగు తిరుపతి(జనంసాక్షి):అంతరిక్ష రంగంలో భారత్‌ మరో కీలక …

రష్యా తీరంలో భారీ భూకంపం

` ప్రకంపనల ధాటిని ఆ దేశంతో పాటు జపాన్‌నూ తాకిన సునామీ ` రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదు ` భారీగా ఎగిసిపడ్డ రాకాసీ …

గొర్రెల కుంభకోణంలో ఈడీ సోదాలు

` హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ దాడులు హైదరాబాద్‌(జనంసాక్షి):గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ రామచందర్‌ నాయక్‌, …

భారత్‌పై అమెరికా ట్యాక్స్‌వార్‌

` మన దేశ వస్తువులపై 25 శాతం టారీఫ్‌ల విధింపు ` నేటి అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ ` ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది …