Featured News

సుందరీకరణ పేరుతో కూల్చివేతలు

` మల్లన్న సాగర్‌ను మించి మూసీకి పరిహారం ఇవ్వాలి ` కేసులతో బెదిరింపులకు దిగితే భయపడేది లేదు ` ` రేవంత్‌ పాదయాత్ర చేస్తే మేమూ వస్తాం:హరీశ్‌రావు …

కేసీఆర్‌ పేరు చెరిపివేయలేం

` స్వరాష్ట్రం కోసం పదవులను వదిలేసిన ఘనత ఆయనది ` కేసులకు  భయపడకండి..పార్టీ అండగా ఉంటుంది : కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): పదవుల కోసం రేవంత్‌రెడ్డి పరితపిస్తున్నప్పుడు కేసీఆర్‌ …

హామీలు ఎందుకు అమలు చేయడంలేదు

` శ్వేతపత్రం విడుదల చేయండి ` కూనంనేని డిమాండ్‌ ` బిజెపి, బిఆర్‌ఎస్‌లు శాంతిభద్రతల సమస్య సృష్టించే యత్నం చేస్తున్నాయని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని …

విచారణకు హాజరైన రాజ్‌ పాకాల

` జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో పోలీసుల ఎదుటకు కేటీఆర్‌ బావమరిది హైదరాబాద్‌(జనంసాక్షి): జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల మోకిల …

నిరుపేదలకు ఆపద్బాంధవుడు…. నాయిని వెంకట్ గౌడ్ (గజిని)

మెదక్ బ్యూరో అక్టోబర్ 28( జనం సాక్షి ): నిరుపేదలకు అండగా నిలుస్తూ ఆపద్బాంధవుడులా తనకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తున్న అప్పాజీపల్లి గ్రామ మాజీ సర్పంచ్, …

మరోసారి తన మానవత్వం చాటుకున్న సుతారి తిరుపతి టీం

  రాయికల్ అక్టోబర్27 (జనం సాక్షి) నిరుపేద యువకునికి చేయుత అందించిన యువ నేత…. రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఇబ్రహీం ప్రమాదవశాత్తు …

అసిస్టెంట్ ప్రొఫెసర్ రుక్సానా మొహమ్మద్ కు డాక్టరేట్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న రుక్సానా మొహమ్మద్ కు …

పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం 

పీలేరు వద్ద రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్న యువకులను నాగర్ కోయల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. …

YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ

మాజీ చైర్ పర్సన్ మహిళా కమిషన్ పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’ , ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం …

నేడు తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఇవ్వాళ (అక్టోబరు 23వ తేదీ)  ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, …