Featured News

రష్యా ఆక్రమిత ప్రాంతంలో డ్రోన్‌ దాడి..

` 24 మంది మృతి కీవ్‌(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్‌ దాడి జరిగింది ఖేర్సన్‌ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్‌, కేఫ్‌ను …

న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా మామ్‌దానీ

ఖురాన్‌ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్‌ న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా జోహ్రాన్‌ మామ్‌దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్‌ సబ్‌వే స్టేషన్‌ …

ఫ్యూచర్‌ సిటీతో కొత్త జిల్లాకు ఛాన్స్‌

` గ్రేటర్‌ పరిధిలో జిల్లాల విభజన ` కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం హైదరాబాద్‌,జనవరి1(జనంసాక్షి):హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్‌ పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం …

రూ.వెయ్యి కోట్ల కిక్కు

` నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు …

స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో అపశృతి

` బాణాసంచా పేలి 40 మంది మ ృతి బెర్న్‌(జనంసాక్షి): స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాణాసంచా పేలి 40మంది మ ృతి చెందారు. …

నుమాయిష్‌ ప్రపంచ స్థాయికి ఎదగాలి

` అత్యంత సేఫ్‌ సిటీగా హైదరాబాద్‌ ` ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం …

జీ.ఓ 252పై త్వరలో జర్నలిస్టు సంఘాలతో సమావేశమవుతాం

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):జర్నలిస్టులను విభజించి పాలించాలానే ఆలోచనతో, అక్రెడిటేషన్స్‌ లో కోత పెడుతూ తీసుకు వచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని సమాచార …

ఇండియా`పాక్‌ యుద్ధం ఆపింది మేమే..

` ఇరు దేశాల మధ్య వర్తిత్వం వహించాం ` చైనా సంచలన ప్రకటన బీజింగ్‌(జనంసాక్షి):ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్‌ …

గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు కట్టుబడి ఉన్నాం

` 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం ` ప్రభుత్వపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాం ` బనకచర్ల, నల్లమలసాగర్‌ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని …

‘ఆయుష్‌’ను హత్యచేసిన సీఎం నితీశ్‌

హిజాబ్‌ లాగినందుకు విధుల్లో చేరకుండా వైద్యురాలి నిరసన డిసెంబర్‌ 31తో గడువు విధించినా రాని డాక్టర్‌ నుస్రత్‌ పర్వీన్‌ ముఖ్యమంత్రి చర్యతో వేరేప్రాంతానికి వెళ్లిపోయిన బాధితురాలి కుటుంబం! …