Featured News

లంచం అనే పదం వినిపించొద్దు : పవన్ కళ్యాణ్

లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు. ఈ …

ట్రాన్స్ జెండర్లకు శుభవార్త… 

TG: రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ల ఆధార్ నమోదు, వివరాల్లో మార్పుల కోసం ఈ నెల 22 నుండి 24 వరకు రాష్ట్ర స్థాయి ఆధార్ నమోదు కేంద్రాన్ని …

ఏటీఎం కార్డు లేకుండా ఆధార్‌తో డబ్బులు విత్ డ్రా చేయొచ్చు.

ఏటీఎం కార్డ్‌ లేకుండానే కేవలం మీ ఆధార్ సహాయంతో మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం.. ముందుగా మీ …

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజీకి 84,297 క్యూసెక్కుల నీరు వస్తుండంతో బ్యారేజీ వద్ద 70 …

ఈవీఎంలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్ 

ఏఐతో వాటిని హ్యాక్ చేయొచ్చని ఆరోపణ అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని డిమాండ్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలన్న స్పేస్ఎక్స్ బాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) …

త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్:     చర్లపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను …

అమరావతికి నిధులు వస్తున్నాయి. 

అమరావతి(జనం సాక్షి): ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు …

భారీ దాడికి హమాస్‌ ప్రణాళికలు

` వాషింగ్టన్‌ పోస్టు కథనం న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ దళం గత అక్టోబర్‌ 7 నాటి దాడికి ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు …

ఉల్లంఘనలు జరగలేదు

` రాజ్యాంగ బద్ధంగానే మండలి చీఫ్‌ విప్‌ సహా, ఇతర నియామకాలు ` హరీశ్‌.. మీకిది తగదు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ శాసన మండలి చీఫ్‌ …

 మహేందర్‌రెడ్డికి చీఫ్‌ విప్‌ ఎలా ఇచ్చారు? ` హరీశ్‌రావు

హైదరాబాద్‌(జనంసాక్షి): మండలి చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని ఎలా నియమించారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని చెప్పేందుకు ఇదొక …