Featured News

పాతపాటే ‘తెలంగాణ’ పరిశీలనలో ఉంది

కేబినెట్‌ పరిశీలనలో మతహింస బిల్లు షెడ్యూల్‌ ప్రకారమే కర్ణాటక ఎన్నికలు : షిండే న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. …

భూ సేకరణ బిల్లుకు అఖిలపక్షం ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) : నూతన భూసేకరణ బిల్లుకు అఖిలపక్షం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు త్వరలో పార్లమెంట్‌ ముందుకు రానుంది. వివిధ పక్షాల మధ్య …

నీ అబద్ధాలకు మేం సమాధానం చెప్పనవసరం లేదుమా సభలకు అనుమతులివ్వరు

రెచ్చగొట్టే సభలకు ఎలా అనుమతిచ్చారు : కోదండరామ్‌ ఉద్యోగాలు తీయమని ఉత్తరాలు రాస్తే మీరెట్ల జర్నలిస్టు సంఘమైతరు : ‘అల్లం’ సూటి ప్రశ్న హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 …

బెంగళూర్‌లో భాజపా కార్యాలయం వద్ద బాంబు పేలుడు

పలువురికి గాయాలు బెంగళూరు, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : బెంగళూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద బుధవారం జంట బాంబు పేలుళ్లు జరిగాయి. ఉదయం బీజేపీ …

మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం

శవాలను బంధువులకు చూపెట్టని పోలీసులు కుటుంబీకుల ఆందోళన ఖమ్మం, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం …

ఢిల్లీలో సీఎం గజి’బిజి’ అధిష్టానంతో చర్చలు

మంత్రివర్గ ప్రక్షాళణకు అనుమతివ్వాలని వినతి కలంకిత మంత్రులను కొనసాగించాలా? వద్దా ? న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : హస్తిన పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రోజంతా …

భరద్వాజకు జ్ఞానపీఠ అవార్డు

చదివింది ఏడో తరగతే.. ఎక్కింది ఎన్నో మెట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్‌17 (జనంసాక్షి) : తెలుగు సాహితీ జగత్తులో మరో ఆణిముత్యం వెలిగింది. తెలుగు సాహిత్యానికి పరిమళం అబ్బందా …

సౌరశక్తితో దేశం ప్రగతి పట్టాలపైకి..

జాతీయ సోలార్‌ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : సౌరశక్తితో దేశం ప్రగతి పట్టాలపైకి చేరుతుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. సంప్రదాయేతర ఇంధన …

పరకాల అబద్దల పుస్తకాన్ని తగలబెట్టిన తెలంగాణ వాదులు

బషీర్‌బాగ్‌ : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన ‘రుజువులులేని ఉద్యమం’ పుస్తకావిష్కరణ సందర్భంగా బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థి, తెలంగాణ …

తాజావార్తలు