Featured News

ఎమ్మెల్సీలు ఏకగ్రీవం ప్రకటనే లాంఛనం

హైదరాబాద్‌, మార్చి 11 (జనంసాక్షి) ఃరాష్ట్రంలో ఈనెల 19వతేదీతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా లోని ఎమ్మెల్సీల ఎన్నికకార్యక్రమం చివరి వరకు ఉత్కంఠ నెలకొల్పినా ఏకగ్రీవంగానే ముగియపోతోంది. …

మహమూద్‌ భయ్యా.. ఎమ్మెల్సీ బన్‌గయే

హైదరాబాద్‌, మార్చి 11 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ మహమూద్‌ అలీ శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న …

బడ్జెట్‌ ‘గండం’ ఎలా తప్పించుకుందాం

సహచర మంత్రులతో సీఎం సమాలోచనలు హైదరాబాద్‌, మార్చి11 (జనంసాక్షి) : బడ్జెట్‌ సమావేశాల్లో విపక్షాలు పన్నుతున్న అవిశ్వాసం వ్యూహాల నుంచి ఎలా తప్పిం చుకుందామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

కిరణ్‌ సర్కారును కూల్చుదాం రండి

విపక్షాలకు కేసీఆర్‌ పిలుపు అవిశ్వాసానికి తెరాస సై హైదరాబాద్‌, మార్చి11(జనంసాక్షి) : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలకొడదాం రండి అంటూ టీఆర్‌ఎస్‌ …

ఇంటర్‌ పాసైతే ల్యాప్‌’టాపే’!

ఎన్నికల వాగ్ధానం నిలబెట్టుకున్న అఖిలేశ్‌ లక్నో మార్చి 11 (జనంసాక్షి) : ఇంటర్‌ పాసైతే ల్యాప్‌టాప్‌ ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం (సమాజ్‌వాది) కొత్త పథకం ప్రవేశపట్టింది. సోమవారం …

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఆరో అభ్యర్థిని నేడు ప్రకటిస్తాం : బొత్స హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) : ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం …

ఓడిపోవద్దు.. రాజీపడొద్దు

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలొద్దు ఎంపీ వివేక్‌ హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం ఎంత వరకైనా పోరాడుతామని, ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని …

పర్వీన్‌ ఆజాద్‌ను పరామర్శించిన రాహుల్‌

ఓఎస్‌డీ ఉద్యోగం నాకొద్దు : అబ్దుల్‌హక్‌ భార్య చండీగఢ్‌,మార్చి9(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో హత్యకు గురైన పోలీసు అధికారి జియా వుల్‌హక్‌ భార్య పర్వీన్‌ ఆజాద్‌ను కాంగ్రెస్‌ …

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు

ప్రకటన చేయడమే ఆలస్యం హైదరాబాద్‌ చేరిన సీఎం న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం శనివారం కూడా కసరత్తు చేశారు. …

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా మాడ్యురో

కారకన్‌ ,మార్చి 9 (జనంసాక్షి) : వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న …

తాజావార్తలు