Featured News

నిస్సహాయులపై దాడులకు ఇస్లాంలో చోటు లేదు

పాక్‌లో హిందువులపై దాడులు అమానవీయం సైనికులను కిరాతకంగా హత్య చేస్తారా? పాక్‌ ప్రధానికి స్వాగతం పలికేందుకు ససేమిరా అన్న అజ్మీర్‌ దర్గా చీఫ్‌ అబేదిన్‌ ఆందోళన మధ్య …

కాంగ్రెస్‌పై వ్యతిరేకత

బీజేపీపై ప్రజల్లో అనాసక్తి శ్రీథర్డ్‌ ఫ్రంట్‌కే చాన్స్‌ అద్వానీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, అదే …

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభర్యర్థిగా మహమూద్‌

హైదరాబాద్‌్‌, మార్చి 7 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మహమూద్‌ ఆలీ గురువారంనాడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయండి

పార్లమెంట్‌లో తమిళ ఎంపీల డిమాండ్‌ మౌనం దాల్చిన కేంద్రం ఎంపీల వాకౌట్‌, గాంధీ విగ్రహం ఎదుట ధర్నా న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) : ఐక్యరాజ్య సమితి …

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హై అలర్ట్‌

హైదరాబాద్‌,మార్చి 7 (జనంసాక్షి) : నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. గురువారం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, …

కమ్యూనిస్టు యోధునికి కన్నీటి నివాళి

కారకస్‌, (జనంసాక్షి) : కమ్యూనిస్టు యోధుడు, వెనిజుల అధ్యక్షుడు హ్యూగో చావేజ్‌కు ప్రపంచం కన్నీటి నివాళి అర్పించింది. క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచిన చావేజ్‌కు …

దివంగత పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ అవార్డు

న్యూఢిల్లీ : సాంస్కృతిక సామరస్యానికిగాను దివంగత సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ తొలి వార్షిక అవార్డు ప్రకటించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన సతీమణి సుఖన్య శంకర్‌కు …

అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగిని బుధవారం …

ఈ అమ్మాయి ఐన్‌స్టీన్‌కన్నా మేధావి

లండన్‌ : భారతీయ సంతతికి చెందిన నేహారాము(12) మేథోశక్తి ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోంది. ఆమె మేథస్సు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, బిల్‌గేట్స్‌లాంటివారి కంటే ఎక్కువ. వీరందరి మేథస్సు …

హైదరాబాద్‌హై అలర్ట్‌

హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోవచ్చని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హైదరా బాద్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశముందని, అత్యంత …

తాజావార్తలు