Featured News

నాటో స్థావరంపై తాలిబన్‌ల దాడి

కాబూల్‌: అప్ఘనిస్తాన్‌లోని ప్రధాన నాటో స్థావరంపై ఆదివారం జరిగిన తాలిబన్‌ దాడిలో 11మంది మరణించారు.  బాంబులను శరీరానికి కట్టుకున్న తాలిబన్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో 9మంది …

రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు

ఢిల్లీ: దేశంలో సుమారు పది ప్రధాన రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు పొందాయని ఒక ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించారు. ఇందులో …

సబ్‌ప్లాన్‌పై వాడీవేడి చర్చ

నేటికి వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై శనివారం శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణ లు.. …

ఇళ్లలోకి దూసుకువెళ్లిన విమానం:32మంది మృతి

బ్రాజావిల్లే: అఫ్రికలోని బ్రాజావిల్లే విమానాశ్రయంలో ప్రమాదవశత్తు ఒక విమానం ఇళ్లలోకి దూసుకుపోవటంతో 32మంది మృతి చెందారు. పెను తుపాను కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. …

రాష్ట్ర రాజకీయాలపై రాహుల్‌ దృష్టి

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రత్యేక దూతలతో సర్వే న్యూఢిల్లీ, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ వలసలు, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల …

గుజ్రాల్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పలువురు ప్రముఖుల నివాళి న్యూఢిల్లీ,డిసెంబర్‌1 (జనంసాక్షి) : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు ఆప్తులు, బంధు వులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ …

సబ్‌ప్లాన్‌ చట్టబద్ధత మేడమ్‌కు నేనే చెప్పాను కేంద్రమంత్రి చిరంజీవి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌ పార్టీ విజయంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అభివర్ణించారు. శనివారం …

మాజీ ప్రధాని గుజ్రాల్‌కు తుది వీడ్కోలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆప్తులు, బంధువులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. …

ఇక మద్యం ఫుల్‌ కిక్‌ భారీగా ధర పెంపు

హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): మద్యం బాబులకు దిమ్మదిరిగేలా ప్రభుత్వం భారీగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ధరలకు రెక్లొచ్చేలా కిరణ్‌ …

ఇరాక్‌లో వరుస పేలుళ్లు ‘ 43 మంది మృతి

బాగ్దాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు …