Featured News

రంజాన్‌ ముబారక్‌

నేటి నుంచి పవిత్ర మాసం ప్రారంభం ముస్తాబైన మసీదులు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏడాది మొత్తంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేడు …

యాదిరెడ్డి నీ త్యాగం వృధాకాదు

నీ యాదిలో తెలంగాణ సాధిస్తాం తెలంగాణ బిడ్డలకు అడుగడుగునా అవమానాలే ఏపీభవన్‌కు యాదిరెడ్డి బౌతికకాయాన్ని రాయియ్యలేదు ఎక్కడ లేచి జైతెలంగాణ అంటాడో అని భయపడ్డారు హైదరాబాద్‌, జూలై …

ఓయూలో కొలిమంటుకుంటున్న జాడ

అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ షషమళ్లీ పేలిన భాష్పవాయుగోళాలు.. భగ్గుమన్న వర్సిటీ హైదరాబాద్‌, జూలై 19 : ఓయులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కొందర్ని అరెస్టు …

బసగూడ ఎన్‌కౌంటర్‌ మరో జలియన్‌వాలాబాగ్‌

అమరవీరుల బంధుమిత్రుల మహాసభలో వరవరరావు హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): బాసగూడ ఎన్‌కౌంటర్‌ కూడా మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటన లాంటిదేనని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారని …

ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌ ఘట్టం

ఆదివారం లెక్కింపు అదే రోజు ఫలితం హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పోలింగ్‌లో 193మంది తమ …

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

ముంబయి: అభిమాననటుడికి ప్రజలు, చిత్రపరిశ్రమ అశ్రునయనాలతో అంతిమ  వీడ్కోలు పలికింది. ఈ రోజు ఉదయం నుంచే రాజేశ్‌ ఖన్నా స్వగృహం ముందు ఆయనను చివరిసారిగా చూసి నివాళులర్పించేందుకు …

పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌ సజావుగా సాగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జి, …

పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌ సజావుగా సాగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జి, …

పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌ సజావుగా సాగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జి, …

ఓయులో భాష్ప వాయువు ప్రయోగం

హైదరాబాద్‌: రాష్ట్ర్టపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తున్న యుపిఏ అభ్యర్థి ఓటు వేయకుడదని. డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్తులు ర్యాలీ తీశారు. శాసనసభ వరకు …