Featured News

ఫ్రాన్స్‌లో భారతీయుల నల్లడబ్బు రూ.565 కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ …

బ్రహ్మాస్‌ క్షిపణి విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా): ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్‌ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్‌ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. …

సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదు : హరీష్‌

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): తెలంగాణ పై స్పష్ట మైన వైఖరి చేప్పని సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. …

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం

ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ఇంకొంత కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఒక్క …

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన …

సెప్టెంబర్‌లో తెలంగాణ విషప్రచారం నమ్మొద్దు : కేకే

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): సెప్టెంబర్‌లోగా తెలంగాణ వస్తుందన్న ఆశాభా వాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు కె.కేశవరావు అన్నారు. శనివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. అక్కడ మౌనదీక్ష …

ఓయూ జేఏసీ నేతల విస్తృత సమావేశం

సెప్టెంబర్‌ 27న తెలంగాణ కోసం సచివాలయం ముట్టడించాలని పిలుపు హైదరాబాద్‌,జూలై 28 (జనంసాక్షి) :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఓయూ జేఏసీ నాయకులు సిద్దమవుతున్నారు. …

తెలంగాణపై సీమాంధ్ర మీడియా విషప్రచారంపై మండిపడ్డ టీ అడ్వకేట్‌ జేఏసీ

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): తెలంగాణ ఆంశంపై రాష్ట్రపతికి హోంశాఖ నివేధిక ఇచ్చిందని తెలంగాణ రావడం ఇక కల్లెనని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రచారంపై తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ …

ఉప ముఖ్యమంత్రి హామీతో దీక్ష విరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మేథోమథనం సదస్సు త్వరలో నిర్వహిం చనున్న ట్టు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హామీ మేరకు దీక్ష విరమిస్తున్నానని రాజ్యసభ …

లండన్‌ ఒలింపిక్స్‌లో కశ్యప్‌ విజయం

గుత్తాజ్వాల పరాజయం లండన్‌ జూలై 28 (జనంసాక్షి): అట్టహసంగా ప్రారంభమైన లండన్‌ ఎలిపిక్స్‌ క్రీడల్లో శనివారం పలు ఈ వెంట్లలో భారత క్రీడాకారుల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ పరుషుల …