Featured News

వనదేవతల సన్నిధిలో డీజీపీ ప్రత్యేక పూజలు

` మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకున్న శివధర్‌రెరడ్డి హైదారాబాద్(జనంసాక్షి): మేడారంలోని అడవి తల్లులు సమ్మక్క`సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో …

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

` కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది ` దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకష్ణారావు ` ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఉండాలని …

పోలీసులకు కౌశిక్‌రెడ్డి క్షమాపణలు

` ఉద్దేశపూర్వకంగా అనలేదని వెల్లడి కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క`సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్రసమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. …

హార్వర్డ్ వర్సిటీలో సీఎం రేవంత్ వారం రోజుల సర్టిఫికెట్ కోర్సు పూర్తి

` సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందిన ముఖ్యమంత్రి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లోఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ …

కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు

` ఎర్రవల్లిలో విచారణ కుదరదు ` మాజీ సీఎం విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ ` నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి ` ఆదివారం 3గంటలకు సిద్ధంగా ఉండాలని …

తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర

` పథకం ప్రకారమే నల్లమలసాగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారు: హరీశ్‌రావు హైదరాబాద్(జనంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్‌రెడ్డి దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నడని బీఆరఎస్ …

ఇరాన్ దిశగా మరిన్ని యుద్ధనౌకలు

` వాటిని వినియోగించే అవసరం రాకూడదని ఆశిస్తున్నా ` ట్రంప్ హెచ్చరికలు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు చేశారు మరిన్ని యుద్ధనౌకలు ఆ …

నేడు సారలమ్మ ఆగమనం

` మేడారం జాతరలో జనసందడి ` భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ములుగు(జనంసాక్షి):ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క ` …

మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

` పార్టీ పనితీరు, గెలుపు అవకాశాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ` మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్‌గానే తీసుకుంది ` సీఎం లేనప్ప్పుడు మంత్రులు తనను కలవడంలో …

అనర్హతపై వేగం పెంచిన స్పీకర్ దానంకు నోటీసులు

` రేపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ …