Featured News

గాంధీ పేరు మార్చడాన్ని సహించం

` ‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర ` పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది : సోనియా గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హావిూ పథకం పేరు …

నేడు కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం

` నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ ` ఈ అంశాలే ఎజెండాగా ఉద్యమ కార్యాచరణకు పార్టీ సిద్ధం ` మీడియా సమావేశంలొ వివరాలు వెల్లడిరచనున్న …

హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి

` రాధాకృష్ణన్‌కు మంత్రి శ్రీధర్‌ బాబు స్వాగతం హైదరాబాద్‌(జనంసాక్షి):భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము ఇప్పటికే నగరానికి రాగా.. …

గ్రీన్‌ కార్డు లాటరీ నిలిపివేత

` తాత్కాలిక వాయిదా వేస్తూ ట్రంప్‌ సంచలన నిర్ణయం వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌గా ప్రసిద్ధి చెందిన …

భారత్‌ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం

` వాణిజ్యలోటు 100 బిలియన్‌ డాలర్ల పైనే..! న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-చైనా మధ్య వాణిజ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఓవైపు బీజింగ్‌ నుంచి మన దేశానికి దిగుమతులు భారీగా ఉంటుండగా.. …

‘పంచాయతీ’లు ముగిశాయి

` ఇక ఎంపిటిసి,జడ్పీటిసిలపై దృష్టి పెట్టండి ` ఎన్నికలేవైనా మనమే గెలవాలి ` పంచాయతీ పోరులో గులాబీ జెండాను హత్తుకున్న ప్రజలు ` గెలిచిన సర్పంచ్‌ల అభినందనలో …

దేశానికే ఆదర్శంగా‘ప్రజావాణి’

` 74 % సమస్యల పరిష్కారం గొప్ప విజయం ` భారతదేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం అమలు జరగడం లేదు ` ప్రజావాణి రెండవ వార్షికోత్సవ సమావేశంలో …

యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం

` నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరం – పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము టీజీపీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించింది …

అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..

` ‘టారీఫ్‌’ అనే పదమంటేనే నాకెంతో ఇష్టం: డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన పదవి కాలంలో …

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..

ముగ్గురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు …