Featured News

జాతీయ సమగ్రతను కాపాడండి

` భారత్‌ స్వయం సమృద్ధిని సాధిస్తోంది ` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు బుద్ధి చెప్పాం ` కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు …

కమర్షియల్‌ టాక్స్‌లో సర్కిల్‌ వారిగా ప్రగతిని సమీక్షించండి

` రిజిస్ట్రేషన్‌ శాఖలో ఆదాయం పెంపుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి `ఆదాయ వనరుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌్‌(జనంసాక్షి):కమర్షియల్‌ టాక్స్‌ …

సాగుచేసుకుంటున్న భూములపై రైతులకే హక్కులు

` ఈ విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి ` రెవెన్యూ, అటవీ అధికారులకు మంత్రి పొంగులేటి సూచన ` సాగర్‌ నియోజకవర్గ భూసమస్యలపై సమీక్షా సమావేశం …

మీ రాజకీయాల కోసం ర్యాంకర్లను బలిచేయొద్దు

` మా పిల్లలు కష్టపడి చదివారు ` వారిని చులకన చేసి మాట్లాడడంసరికాదు ` గ్రూప్‌`1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన హైదరాబాద్‌(జనంసాక్షి):పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్‌-1 …

మత మార్పిడి చట్టాలపై పిటీషన్లు..మీ సమాధానం చెప్పండి

` పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు న్యూఢల్లీి(జనంసాక్షి)వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు …

గాజాలో మారణహోమం

` యుద్ధం మరింత ఉద్ధృతం.. ` గాజా సిటీలో ఇజ్రాయెల్‌ భూతల దాడులు షురూ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి)గాజా నగరంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారాయి. కొన్ని రోజులుగా వైమానిక …

మృగాళ్లు.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం..

దోషికి 20ఏళ్లు జైలు, రూ.5వేలు జరిమానా ` మెదక్‌ జిల్లాలో దోషికి శిక్ష విధించిన న్యాయస్థానం మెదక్‌(జనంసాక్షి)మెదక్‌ జిల్లాలోని పోక్సో కేసులో దోషికి న్యాయస్థానం 20 ఏళ్ల …

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు..

` అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి న్యూఢల్ల్‌ీి(జనంసాక్షి):రిజర్వేషన్‌ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను …

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం

` నా ఆధ్వర్యంలో అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే లక్ష్యం ` నాగమల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిరచిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని …

అకస్మాత్తు వరదలు.. నాలాల కబ్జా వల్లే

` నగరంలో అనేక చోట్ల ఇలాంటి ఆక్రమణలతోనే ప్రమాదాలు ` కొట్టుకుపోయిన ఇద్దరికి రూ.5లక్షల చొప్పునపరిహారం ` మాగంబస్తీలో రంగనాథ్‌, కలెక్టర్‌ హరిచందన పర్యటన హైదరాబాద్‌(జనంసాక్షి):భారీ వర్షం …