Featured News

రోజుల్లో రూ.9 వేల కోట్లు

` రైతు భరోసా నిధులు జమ చేస్తాం ` 3 రోజుల్లో రూ. 5,215 కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క …

విచారణ జరిగే కొద్దీ వెలుగులోకి అక్రమాలు

` ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు ` 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ` సిట్‌ కార్యాలయానికి ట్యాపింగ్‌ బాధితులు ` ఫిర్యాదులు చేస్తున్న …

నా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వను

` ఇది వ్యక్తిగత గొప్యతకు భంగం ` ఇప్పటికే సుప్రీం చెప్పింది: కేటీఆర్‌ ` ఎసీబీకి లేఖ ద్వారా భారాస నేత స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):సెల్‌ఫోన్‌ అప్పగించాలన్న అంశంపై …

తూర్పు కనుమల్లో అస్తమించిన రవి

` అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి మృతి ` ఆయనతో పాటు మరో ఇద్దరు కీలకనేతలు కూడా.. ` మృతుల్లో అరుణ,అంజు ఉన్నట్లు గుర్తింపు ` …

మూడెకరాల రైతులకు తొలుత రైతుభరోసా

1,551.89 కోట్ల రూపాయలను విడుదల చేశాం: తుమ్మల ఖమ్మం,జూన్‌ 17(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ …

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి..

` 14 మంది మృతి కీవ్‌(జనంసాక్షి):ఒకవైపు ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ (%Rబంంఱa- ఖసతీaఱఅ%)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.కీవ్‌పై మాస్కో …

గాజానూ వదలని ఇజ్రాయెల్‌

` ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ కాల్పులు.. ` 45 మంది మృతి గాజా(జనంసాక్షి): ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ మరోవైపు గాజానూ …

‘మొస్సాద్‌’పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

` టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. ` ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి ` ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం టెల్‌అవీవ్‌(జనంసాక్షి):ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య …

కెనడాకు మోదీ

` జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ …

నేటి నుంచి ‘టెట్‌’

` 30 వరకు కొనసాగనున్న పరీక్షలు – ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 30 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ …