Featured News

బాసరలో విషాదం..

` గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి ` మృతులంతా ఒకే కుటుంబానికి ముథోల్‌(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి …

పుణెలో ఘోరం

ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పలువురు గల్లంతు పూణె(జనంసాక్షి):పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది …

అవార్డుల వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలి

` ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిపై ఉంది ` చిత్ర పరిశ్రమకు దిల్‌రాజు సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు …

స్థానిక ఎన్నికలకు సర్కారు సై

` నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ` కేబినెట్‌ సమావేశ అనంతరం తేదీని ప్రకటిస్తాం ` వారం రోజుల్లో ‘రైతు భరోసా’ ` సన్నాలకు బోనస్‌ను …

రైతు పోరాటాలకు మద్దతుగా నిలవడం జర్నలిస్టులకు సామాజిక బాధ్యత

      – ఇథనాల్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకించడం తప్పెట్లా అవుతుంది? – సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం – జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు …

రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ …

సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి

`డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయండి ` 14న గద్దర్‌ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి ` సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్‌ కమిటీ …

బయోసైన్స్‌, కృత్రిమ మేధ రంగాలకు తెలంగాణ అనుకూలం

` రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన షైవా గ్రూప్‌ ఎంవోయూ ` ఏడాదిన్నరలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు ` ప్రైవేటు రంగంలో లక్షకు పైగా ఉద్యోగ …

నేడు విచారణ కమిషన్‌ ముందుకు కేసీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం కమిషన్‌ విచారణల క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది కమిషన్‌. బుధవారం(జూన్‌ 11) ఉదయం 11 గంటలకు కమిషన్‌ ముందు …

ఇంకా తేలని శాఖల కూర్పు..

` ఢల్లీిలోనే మకాం వేసిన సీఎం రేవంత్‌ ` మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు ` మరికొందని శాఖల మార్పుపైనా చర్చ ` కేసీ వేణుగోపాల్‌, ఖర్గేలతో …